<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.churakalu.com/national/category-1" rel="self" type="application/rss+xml" />
                <generator>Churakalu RSS Feed Generator</generator>
                <title>National - Churakalu</title>
                <link>https://www.churakalu.com/category/1/rss</link>
                <description>National RSS Feed</description>
                
                            <item>
                <title>సాటా ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ వేడుకలు </title>
                                    <description><![CDATA[<p>సాటా ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ వేడుకలు.</p>
<p><br />చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 22 : సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయుల సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసే విధంగా ఉగాది, రంజాన్ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ ఉగాది, రంజాన్ పండుగలను కలిసి జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టాసా సౌదీ అరేబియా అధ్యక్షుడు స్వామి స్వర్ణ, సాటా ఫౌండర్ మల్లేశన్, సాటా రియాద్ కోర్ టీం సభ్యులు శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, I మహమ్మద్ నూరుద్దీన్, యోగేశ్వర రావు వీరవల్లి, సింగ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీ క్రిష్ణ బూసి, లోకేష్ తాళ్ళ అబ్దుల్ నయీం ఖయ్యూమ్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/national/ugadi-ramzan-celebrations-under-sata/article-1050"><img src="https://www.churakalu.com/media/400/2026-03/img-20260322-wa0040.jpg" alt=""></a><br /><p>సాటా ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ వేడుకలు.</p>
<p><br />చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 22 : సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయుల సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసే విధంగా ఉగాది, రంజాన్ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ ఉగాది, రంజాన్ పండుగలను కలిసి జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టాసా సౌదీ అరేబియా అధ్యక్షుడు స్వామి స్వర్ణ, సాటా ఫౌండర్ మల్లేశన్, సాటా రియాద్ కోర్ టీం సభ్యులు శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, I మహమ్మద్ నూరుద్దీన్, యోగేశ్వర రావు వీరవల్లి, సింగ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీ క్రిష్ణ బూసి, లోకేష్ తాళ్ళ అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), ఫణి కుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీ చరణ్ మహమ్మద్ కమిల్, దూడం సంజీవ్, శేఖర్ పదాల తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.churakalu.com/media/2026-03/img-20260322-wa0041.jpg" alt="IMG-20260322-WA0041" width="1080" height="632"></img></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/ugadi-ramzan-celebrations-under-sata/article-1050</link>
                <guid>https://www.churakalu.com/national/ugadi-ramzan-celebrations-under-sata/article-1050</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 19:41:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-03/img-20260322-wa0040.jpg"                         length="193494"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీజపూర్ ఎన్కౌంటర్ లో 14 మంది మావోయిస్ట్లు మృతి </title>
                                    <description><![CDATA[<p>మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14<img src="https://www.churakalu.com/media/2026-01/img-20260103-wa0025.jpg" alt="IMG-20260103-WA0025" width="165" height="184" /> మంది నక్సల్స్ చనిపోయారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం 5 గంటలకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులపై పోలీసులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/national/14-maoists-killed-in-bijapur-encounter/article-1022"><img src="https://www.churakalu.com/media/400/2026-01/img-20260103-wa0025.jpg" alt=""></a><br /><p>మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14<img src="https://www.churakalu.com/media/2026-01/img-20260103-wa0025.jpg" alt="IMG-20260103-WA0025" width="165" height="184"></img> మంది నక్సల్స్ చనిపోయారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం 5 గంటలకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులపై పోలీసులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/14-maoists-killed-in-bijapur-encounter/article-1022</link>
                <guid>https://www.churakalu.com/national/14-maoists-killed-in-bijapur-encounter/article-1022</guid>
                <pubDate>Sat, 03 Jan 2026 11:34:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-01/img-20260103-wa0025.jpg"                         length="6070"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పవర్ స్టార్ వాగ్దానానికి ఐదేళ్లు </title>
                                    <description><![CDATA[<p>పవర్ స్టార్ వాగ్దానానికి ఐదేళ్లు<br />*తమ్ముడు మాట ఇచ్చావు మూట ఎప్పుడో  !?<br />*కొండగట్టు అంజన్న ఎదురు చూస్తున్నారు..<br />* ₹11 లక్షల విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్..<br />*మరిచిపోయారా ? ఎవరితోనైనా ఇప్పటికే పంపించారా??<br />          చురకలు, ప్రత్యేక     ప్రతినిధి<br />సినిమారంగంలో అభినవ కర్ణుడిగా పేరొందిన పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న కు ఇచ్చిన హామీ మరిచిపోయారు. స్నేహితులకు ఆపద లో ఉన్న వారికి, సినిమా కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ పెద్ద మొత్తంలో సహాయం చేస్తూ ఉంటారని వింటుంటాం. కానీ కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం రూ. 11 లక్షలు విరాళం ఇస్తానని ఐదు సంవత్సరాల క్రితం వాగ్దానం చేసి మరిచిపోయారు. జనసేన తెలంగాణ లో పర్యటించిన సందర్భంగా ఆయన రెండు సంవత్సరాల క్రితం జగిత్యాల మీదుగా కొండగట్టు వెళ్లి అంజన్న దర్శనం చేసుకున్నారు. తానే కాకుండా తన కుటుంబం మొత్తం ఆంజనేయస్వామి భక్తులమని స్వామి కి కానుకగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/national/five-years-of-power-star-promise/article-1021"><img src="https://www.churakalu.com/media/400/2026-01/screenshot_20260103_101132_google.jpg" alt=""></a><br /><p>పవర్ స్టార్ వాగ్దానానికి ఐదేళ్లు<br />*తమ్ముడు మాట ఇచ్చావు మూట ఎప్పుడో  !?<br />*కొండగట్టు అంజన్న ఎదురు చూస్తున్నారు..<br />* ₹11 లక్షల విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్..<br />*మరిచిపోయారా ? ఎవరితోనైనా ఇప్పటికే పంపించారా??<br />     చురకలు, ప్రత్యేక     ప్రతినిధి<br />సినిమారంగంలో అభినవ కర్ణుడిగా పేరొందిన పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న కు ఇచ్చిన హామీ మరిచిపోయారు. స్నేహితులకు ఆపద లో ఉన్న వారికి, సినిమా కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ పెద్ద మొత్తంలో సహాయం చేస్తూ ఉంటారని వింటుంటాం. కానీ కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం రూ. 11 లక్షలు విరాళం ఇస్తానని ఐదు సంవత్సరాల క్రితం వాగ్దానం చేసి మరిచిపోయారు. జనసేన తెలంగాణ లో పర్యటించిన సందర్భంగా ఆయన రెండు సంవత్సరాల క్రితం జగిత్యాల మీదుగా కొండగట్టు వెళ్లి అంజన్న దర్శనం చేసుకున్నారు. తానే కాకుండా తన కుటుంబం మొత్తం ఆంజనేయస్వామి భక్తులమని స్వామి కి కానుకగా రూపాయలు 11 లక్షలు పంపిస్తానని ఆ సందర్భంగా ప్రకటించారు. తాను ప్రమాదాల్లో పడ్డ సమయంలో అంజన్న తనను రక్షించి ఈ స్థాయికి తీసుకు వచ్చాడని , పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆలయ అభివృద్ధికి అర్చ కుల సంక్షేమం కోసం ఈ కానుక నిధులు కేటాయించాలని సూచించారు. దీంతో పవన్ కళ్యాణ్ స్థాయి నాయకులు మాట ఇచ్చి మరిచిపోలేని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. బిజీ లో పడి మరిచిపోయారా?? ఇతరులతో ఎవరితో నైనా సంబంధిత డబ్బులు పంపించారా?? అనే అనుమానాలు కూడా లేకపోలేదు.  పవన్కళ్యాణ్ ప్రకటించిన 11 లక్షలు ఆలయానికి అందుతే నెలరోజుల కష్టాలు తీరిపోతాయి అని భక్తులు పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద నటుడిని డైరెక్టుగా కలుసుకునే అవకాశం దొరకడం అసాధ్యం. షూటింగ్ బిజీలో ఆయన ఏ దేశంలో ఉంటాడో సన్నిహితులకు తప్ప ఇతరులకు తెలియడం వీలు కాదు. చురకలు పత్రిక ద్వారానైనా పవన్ కళ్యాణ్ స్నేహితులు ఈ సమాచారాన్ని పవన్కు చేరవేసి  అంజన్నకు ఇచ్చిన 11 లక్షల హామీ నెరవేర్చిన విధంగా చూడాలని కొండగట్టు అంజన్న భక్తులు  కోరుతున్నారు. </p>
<p>టి టి డి నిధులు సరే మీ సహాయం ఏది<img src="https://www.churakalu.com/media/2026-01/screenshot_20260103_101206_google.jpg" alt="Screenshot_20260103_101206_Google" width="861" height="1128"></img></p>
<p>తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అందించే ప్రభుత్వ సహాయం సరే గాని స్వంత విరాళాలు ఏమయ్యాయు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పవన్ ఇప్పటికైనా తాను అందిస్తా అన్నా విరాళాలు అందించాలని భక్తులు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/five-years-of-power-star-promise/article-1021</link>
                <guid>https://www.churakalu.com/national/five-years-of-power-star-promise/article-1021</guid>
                <pubDate>Sat, 03 Jan 2026 10:17:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-01/screenshot_20260103_101132_google.jpg"                         length="234694"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అన్నా.... ఈ అనాధ కుటుంబన్ని ఆడుకోండి </title>
                                    <description><![CDATA[<p>అన్న..ఈ అనాద కుటుంబాన్ని ఆదుకోవాలి <br />-పవన్ కళ్యాణ్ కు మృతుని బంధువుల వినతి </p>
<p>జగిత్యాల ప్రతినిధి <br />కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సుల తో ఏపీ ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ వీరాభి మని కుటుంబాన్ని పట్టిన విషాదం మరచి పోయారు.అప్పట్లో జనసేన అధినేతగా ధర్మపూరి పర్యటన సందర్భంగా ముక్కట్రావు పేటకు చెందిన కూస రాజ్ కుమార్ అనే యువకుడు ప్రమాదంలో మరణించాడు.అ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం.ఏళ్లు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు .జనసేన అధినేత తిరిగి ఈరోజు కొండగట్టు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమాని రాజ్ కుమార్ కుటుంబం రోదన మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులకోసం ఎన్నో చేశారని విన్నామని ఇప్పుడు తమ అభిమాన కథానాయకుడు మా ఇంటిని ఆదుకుంటారని ఆశిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/national/anna-play-this-orphan-family/article-1020"><img src="https://www.churakalu.com/media/400/2026-01/screenshot_20260103_100549_whatsapp.jpg" alt=""></a><br /><p>అన్న..ఈ అనాద కుటుంబాన్ని ఆదుకోవాలి <br />-పవన్ కళ్యాణ్ కు మృతుని బంధువుల వినతి </p>
<p>జగిత్యాల ప్రతినిధి <br />కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సుల తో ఏపీ ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ వీరాభి మని కుటుంబాన్ని పట్టిన విషాదం మరచి పోయారు.అప్పట్లో జనసేన అధినేతగా ధర్మపూరి పర్యటన సందర్భంగా ముక్కట్రావు పేటకు చెందిన కూస రాజ్ కుమార్ అనే యువకుడు ప్రమాదంలో మరణించాడు.అ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం.ఏళ్లు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు .జనసేన అధినేత తిరిగి ఈరోజు కొండగట్టు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమాని రాజ్ కుమార్ కుటుంబం రోదన మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులకోసం ఎన్నో చేశారని విన్నామని ఇప్పుడు తమ అభిమాన కథానాయకుడు మా ఇంటిని ఆదుకుంటారని ఆశిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశ పరచకుండా ఉండేందుకు సాయం చేయాలనిజనసేన అధినేత వైపు ఎదిరి చూస్తున్నారు..</p>
<p>ఆడుకోండి... పత్తిపాక వెంకటేష్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ </p>
<p>రాజకుమార్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్, అభిమాన సంఘం వారు ఆడుకోవాలని కోరుతున్నాను <img src="https://www.churakalu.com/media/2026-01/screenshot_20260103_100549_whatsapp.jpg" alt="Screenshot_20260103_100549_WhatsApp" width="1072" height="620"></img></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/anna-play-this-orphan-family/article-1020</link>
                <guid>https://www.churakalu.com/national/anna-play-this-orphan-family/article-1020</guid>
                <pubDate>Sat, 03 Jan 2026 10:09:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-01/screenshot_20260103_100549_whatsapp.jpg"                         length="81855"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏ యం సి కమిటీకి చెందిన 11 మంది మావోల లొంగుబాటు..!</title>
                                    <description><![CDATA[<p>ఎంఎంసీ కమిటీకి చెందిన 11 మంది మావోల లొంగుబాటు.!</p>
<p>-ఇటీవల అనంత్ లొంగిపోయారు </p>
<p>-పార్టీ కి చెందిన ఆయుధాలతో పోలీస్ స్టేషన్కు </p>
<p>రాయపూర్ ప్రతినిధి:</p>
<p>-ఛత్తీస్‌గఢ్ మరియు మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు వెలువడుతున్నాయి. పదకొండు మంది నక్సలైట్లు హింస మార్గాన్ని వదిలి లొంగిపోయారు. వారు మధ్యప్రదేశ్ పోలీసులకు లొంగిపోయారు. <br />ముఖ్యమంత్రి ముందు అధికారికంగా లొంగిపోయే ప్రక్రియ ఆదివారం పూర్తయ్యే అవకాశం ఉంది.<br />లొంగిపోయిన నక్సలైట్లలో మోస్ట్ వాంటెడ్ కబీర్ కూడా ఉన్నాడు, అతను MMC జోన్‌లోని KB (కాన్హా-భోరామ్‌దేవ్) విభాగానికి చెందిన  హార్డ్‌కోర్ నక్సలైట్. కబీర్ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందినవాడు .కబీర్ అనేక సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర సరిహద్దు అడవులలో చురుకుగా ఉన్నాడు.</p>
<p>డిసెంబర్ 6వ తేదీ రాత్రి, కబీర్‌తో సహా 11 మంది మావోయిస్టులు అటవీ గార్డు సహాయంతో అడవి నుండి తప్పించుకుని నేరుగా ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయానికి వెళ్లి తమ ఆయుధాలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/national/surrender-of-11-maoists-of-amc-committee/article-985"><img src="https://www.churakalu.com/media/400/2025-12/img-20251207-wa0026.jpg" alt=""></a><br /><p>ఎంఎంసీ కమిటీకి చెందిన 11 మంది మావోల లొంగుబాటు.!</p>
<p>-ఇటీవల అనంత్ లొంగిపోయారు </p>
<p>-పార్టీ కి చెందిన ఆయుధాలతో పోలీస్ స్టేషన్కు </p>
<p>రాయపూర్ ప్రతినిధి:</p>
<p>-ఛత్తీస్‌గఢ్ మరియు మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు వెలువడుతున్నాయి. పదకొండు మంది నక్సలైట్లు హింస మార్గాన్ని వదిలి లొంగిపోయారు. వారు మధ్యప్రదేశ్ పోలీసులకు లొంగిపోయారు. <br />ముఖ్యమంత్రి ముందు అధికారికంగా లొంగిపోయే ప్రక్రియ ఆదివారం పూర్తయ్యే అవకాశం ఉంది.<br />లొంగిపోయిన నక్సలైట్లలో మోస్ట్ వాంటెడ్ కబీర్ కూడా ఉన్నాడు, అతను MMC జోన్‌లోని KB (కాన్హా-భోరామ్‌దేవ్) విభాగానికి చెందిన  హార్డ్‌కోర్ నక్సలైట్. కబీర్ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందినవాడు .కబీర్ అనేక సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర సరిహద్దు అడవులలో చురుకుగా ఉన్నాడు.</p>
<p>డిసెంబర్ 6వ తేదీ రాత్రి, కబీర్‌తో సహా 11 మంది మావోయిస్టులు అటవీ గార్డు సహాయంతో అడవి నుండి తప్పించుకుని నేరుగా ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయానికి వెళ్లి తమ ఆయుధాలను అప్పగించారని తెలుస్తున్నది.ఈ వార్త ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.<br />నక్సలైట్ కబీర్ మూడు రాష్ట్రాలలో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు.<br />అతను అనేక తీవ్రమైన హింసాత్మక సంఘటనలలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  అతనితో పాటు లొంగిపోయిన నక్సలైట్లలో రాకేష్, సమర్ అలియాస్ రాజు అత్రం, లాల్సు, శిల్ప, జైశీల, జరీనా, సోని, జానకి మరియు విక్రమ్ ఉన్నారు.<br />ఈ లొంగుబాటు తర్వాత, MMC జోన్‌లోని KB డివిజన్ కార్యకలాపాలు దాదాపు ముగిసిపోతాయని మరియు సరిహద్దు ప్రాంతంలోని నక్సలైట్ నెట్‌వర్క్‌కు పెద్ద దెబ్బ తగులుతుందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.</p>
<p>ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎంఎంసీ కమిటీ పూర్తిగా రద్దు అయింది.గతంలో అనంత్ తో 11 మంది మావోలు లొంగిపోయింది విదితమే<img src="https://www.churakalu.com/media/2025-12/img-20251207-wa0026.jpg" alt="IMG-20251207-WA0026" width="960" height="940"></img></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/surrender-of-11-maoists-of-amc-committee/article-985</link>
                <guid>https://www.churakalu.com/national/surrender-of-11-maoists-of-amc-committee/article-985</guid>
                <pubDate>Sun, 07 Dec 2025 16:47:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2025-12/img-20251207-wa0026.jpg"                         length="86807"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హిడ్మా , టేక్ శంకర్ల ఎన్కౌంటర్ల కుట్ర పూరిత వార్తలు నమ్మొద్దు, వికల్ప్ </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.churakalu.com/media/2025-12/img-20251204-wa0109.jpg" alt="IMG-20251204-WA0109" width="544" height="772" />హిడ్మా,టెక్ శంకర్ల ఎన్కౌంటర్ల కుట్రపూరిత వార్తలు నమ్మొద్దు..<br />మావో డీకే ప్రతినిధి వికల్ప్ </p>
<p>చురకలు ప్రత్యేక ప్రతినిధి </p>
<p>-తమ పార్టీ నాయకులు హిడ్మా,టెక్ శంకర్ లను ద్రోహులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అరెస్ట్     చేసి చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్కౌంటర్ లో చంపివేశారని <br />భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)<br />దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరిట <br />పత్రికా ప్రకాటన విడుదల చేసారు.<br />కామ్రేడ్స్ హిడ్మాల్ (మారెడుమిల్లి), శంకర్ (రంపచోడవరం) ల హత్యలపై న్యాయవిచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి అంటూ వికల్ప్ సందర్భంగా ఆయన కోరారు.</p>
<p>కామ్రేడ్ హిడ్మాల్ హత్యకు కామ్రేడ్ దేవ్ జీ కారణమంటూ మనీష్ కుంజాం, సోని సోడీలు చేసిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు.</p>
<p>మా కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాల్ ను, ఆయనతో వున్న 5 గురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబర్ 15</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/national/dont-believe-the-conspiracy-news-of-hidma-take-shankars-encounters/article-983"><img src="https://www.churakalu.com/media/400/2025-12/img-20251204-wa0108.jpg" alt=""></a><br /><p><img src="https://www.churakalu.com/media/2025-12/img-20251204-wa0109.jpg" alt="IMG-20251204-WA0109" width="544" height="772"></img>హిడ్మా,టెక్ శంకర్ల ఎన్కౌంటర్ల కుట్రపూరిత వార్తలు నమ్మొద్దు..<br />మావో డీకే ప్రతినిధి వికల్ప్ </p>
<p>చురకలు ప్రత్యేక ప్రతినిధి </p>
<p>-తమ పార్టీ నాయకులు హిడ్మా,టెక్ శంకర్ లను ద్రోహులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అరెస్ట్     చేసి చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్కౌంటర్ లో చంపివేశారని <br />భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)<br />దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరిట <br />పత్రికా ప్రకాటన విడుదల చేసారు.<br />కామ్రేడ్స్ హిడ్మాల్ (మారెడుమిల్లి), శంకర్ (రంపచోడవరం) ల హత్యలపై న్యాయవిచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి అంటూ వికల్ప్ సందర్భంగా ఆయన కోరారు.</p>
<p>కామ్రేడ్ హిడ్మాల్ హత్యకు కామ్రేడ్ దేవ్ జీ కారణమంటూ మనీష్ కుంజాం, సోని సోడీలు చేసిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు.</p>
<p>మా కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాల్ ను, ఆయనతో వున్న 5 గురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబర్ 15 నాడు అరెస్టు చేసి మూడు రోజుల పాటు తీవ్రమైన చిత్రహింసలు పెట్టి నవంబర్ 18 నాడు హత్య చేసారు. కామ్రేడ్ హిడ్మాల్ అక్టోబర్ 27 నాడు విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్లాడు. ఆ తర్వాత మరికొద్దిమంది వెళ్లారు. నిరాయుధంగా ఉన్న కామ్రేడ్స్ హిడ్మాల్ సహ ఆరుగురిని పట్టుకుని హత్య చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో వాళ్లు చనిపోయారని పోలీసులు కట్టుకథను ప్రచారం చేసారు. నవంబర్ 19 నాడు అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో 7 గురు మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నవంబర్ 19 నాటి ఘటనలో కూడా నిరాయుధులైన ఏఓబీ ఎస్.జెడ్.సీ. సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను, మరో ఆరుగురిని అరెస్టు చేసి బూటకపు ఎన్కౌంటర్ లో హత్యచేసారు. నవంబర్ 18, 19 తేదీల్లో శత్రు సాయుధ బలగాలు చేసిన హత్యలో అసువులు బాసిన కామ్రేడ్స్ కు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోంది. వారి ఆశయసాధన కోసం తుదిశ్వాస వరకు పోరాడుతామని శపథం చేస్తోంది. వాళ్ల కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రగాఢమైన సంతాపాన్ని, సంవేదనను తెలియజేస్తోంది.</p>
<p>ఈ రెండు ఘటనల్లో కూడా వారిని బయటికి తీసుకెళ్లిన వ్యక్తులే పోలీసు ఇన్ఫార్మర్లని ఇప్పుడు అర్థమవుతోంది. నవంబర్ 9 నాడు మా బలగాల నుండి కోసాల్ అనే కంపెనీ పార్టీ కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండరయ్యాడు. ఈయనకు కామ్రేడ్ హిడ్మాల్ ప్రయాణ వివరాలు, ఆయన బయట వుంటున్న విషయం తెలుసు. కోసాల్ పారిపోయిన వెంటనే కామ్రేడ్ హిడ్మాల్ కు ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే లోపలికి రమ్మని మా కామ్రేడ్స్ తెలియజేసారు. ఈ సమాచారం అందుకున్న తర్వాత ఆయన తన టీముతో లోపలికి రావడానికి సిద్ధమయి ఉంటాడు. ఈ విషయాన్ని ఆయనను తీసుకెళ్లిన వ్యక్తులు పోలీసులకు తెలపడంతో, పోలీసులు కామ్రేడ్ హిడ్మాల్ ను, ఆయనతో వున్న మిగతా 5 గురిని అరెస్టు చేసి, హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లారు. అలాగే శంకర్ ను తీసుకెళ్లిన వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకేసారి కామ్రేడ్ హిడ్మాల్ టీమును, కామ్రేడ్ శంకర్ టీమును, అరెస్టు చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హత్యచేసారు. ఈ రెండు ఘటనలకూ, విజయవాడ, ఎన్.టీ.ఆర్., కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని 50 మంది మావోయిస్టుల అరెస్టులకు వాళ్లను తీసుకెళ్లిన విజయవాడకు చెందిన కలపవ్యాపారి- ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్ - సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ ఈ ముగ్గురే కారకులు. వాళ్లతో పాటు మా నుండి పారిపోయి మా కామ్రేడ్స్ ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాల్ కూడా కారణమే.</p>
<p>కోసాల్ మా నుండి పారిపోయిన తర్వాత మా కామ్రేడ్స్ లోపలికి రావడానికి సిద్ధమవుతుండడంతో పోలీసులు ఏకకాలంలో పట్టుకుని, 13 మందిని హత్య చేసారు. 50 మందిని అరెస్టు చేసారు.</p>
<p>అరెస్టయిన వారిలో కామ్రేడ్స్ దేవ్ జీ గానీ, సంగ్రాం (మల్లా రాజిరెడ్డి) గానీ లేరు. వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. కామ్రేడ్స్ హిడ్మాల్ తదితరుల సమాచారం కామ్రేడ్ దేవ్ జీ పోలీసులకు ఇవ్వలేదు.</p>
<p>ఈ వాస్తవాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్ ఏజెన్సీలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏజెన్సీలకు స్పష్టంగా తెలుసు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటలిజెన్స్ ఏజెన్సీలు పరస్పర సమన్వయంతోనే కామ్రేడ్స్ హిడ్మాల్, శంకర్ తదితర 13 మందిని హత్య చేసాయి. 50 మందిని అరెస్టు చేసాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల<br />జాయింట్ ఆపరేషన్. దీనంతటికి సూత్రధారి దేశ, విదేశీ కార్పొరేట్ల విశ్వసనీయ సేవకుడు, నరహంతకుడు, రక్తపిపాసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.</p>
<p>వాస్తవాలు ఇలా ఉండగా, కామ్రేడ్ హిడ్మాల్ అమరుడయి ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల, పోలీసుల పట్ల తీవ్రమైన కోపంతో ఉన్న స్థితిలో, ఈ హత్యలకు కారకులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసులను ప్రశ్నించకుండా. ఈ హత్యలపై న్యాయవిచారణ జరిపించి, ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా కామ్రేడ్ హిడ్మాల్ హత్యకు కామ్రేడ్ దేవ్ జీ కారణమని మాజీ ఎంఎల్ఎ మనీష్ కుంజాం, సోనిసోడీలు ఆరోపించడమంటే అది కుట్రపూరిత ప్రకటనే. 'కామ్రేడ్ హిడ్మాల్ సహ 50 మందిని సరెండర్ చేయిస్తానని దేవ్ జీ వీరందరిని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి హిడ్మాల్ ను చంపించాడు. 50 మందిని అరెస్టు చేయించాడు' అని మనీష్ కుంజాం నవంబర్ 21 నాడు కుట్రపూరిత ప్రకటన చేసాడు.</p>
<p>దేశాన్ని 'కార్పొరేట్ హిందూదేశం'గా మార్చడానికి, మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు పార్టీని, విప్లవోద్యమాన్ని నిర్మూలించే గడువును నిర్ణయించుకుని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీకి చెందిన కేంద్రకమిటీ సభ్యులను, వివిధ రాష్ట్రాల రాష్ట్రకమిటీ సభ్యులను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చుట్టివేత- నిర్మూలనా దాడులు చేస్తున్నాయి. అరెస్టులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు సహ అనేకమంది కేంద్ర, రాష్ట్రకమిటీ సభ్యులను హత్య చేసాయి. మిగిలిన కామ్రేడ్స్ గణపతి, దేవ్ జీ, మిసిర్ బిస్రా, సంగ్రాం తదితర కేంద్ర, రాష్ట్రకమిటీ సభ్యులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలన్నీ దృశ్య, శ్రవ్య మాధ్యమాల ద్వారా నిరంతరం చేస్తున్న ప్రకటనలు గుడ్డివారికి సైతం కనపడేలా, చెవిటి వాడికి సైతం వినబడేలా సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా సాగుతుంటే మాజీ ఎంఎల్ఎ మనీష్ కుంజాం, సోనిసోడీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా దేవ్ జీని టార్గెట్ చేయడమంటే అది భారీ కుట్రలో భాగమే.</p>
<p>ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ప్రజలు, కగార్ యుద్దాన్ని ఆపాలని, బస్తర్ లో జరుగుతున్న నరసంహారాన్ని ఆపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతిచర్చలు చేయాలని ప్రచార ఆందోళనలు చేస్తుంటే, 2024, మే 10 నాడు పిడియలో తునికాకు కూలీలను పోలీసులు హత్య చేసిన ఘటన అనంతరం బస్తర్ లో జరుగుతున్నవన్నీ నిజమైన ఎన్కౌంటర్లేనని ఈ సంవత్సరం మే నెలలో బస్తర్ టాకీస్ కిచ్చిన ఇంటర్వ్యూలో మనీష్ కుంజాం నిర్లజ్జగా అబద్దలాడి బస్తర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలు కగార్ పేరుతో చేస్తున్న ఆదివాసుల నరసంహారాన్ని సమర్థించాడు. 2024 మే తర్వాత ఇప్పటివరకు బస్తర్ లో ఎన్నోచోట్ల కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు ఆదివాసీ గ్రామీణ ప్రజానీకాన్ని హత్యచేసాయి/ చేస్తున్నాయి. డిసెంబర్ 13 నాడు కలాజా-దోంద్రువేడ పరిసరాల్లో జరిగిన చుట్టివేత దాడిలో కామ్రేడ్స్ కార్తిక్, రమీలతో పాటు 5 గురు గ్రామస్థులను ఉద్దేశ్యపూర్వకంగా హత్యచేసాయి. ఫిబ్రవరి నెలలో తోడ్క గ్రామ పరిసరాల్ని చుట్టివేసి (ఎన్ సర్కిల్ మెంట్) 7 గురు గ్రామస్థుల్ని, పార్టీ సభ్యుడు నీలకంఠ్ ను హత్యచేసాయి. మార్చి 31 నాడు ఇంద్రావతి ఏరియాలోని బేల్ నార్ గ్రామంలో నిరాయుధంగా ఉన్న ఎస్.జెడ్.సి. సభ్యురాలు కామ్రేడ్ చైతేను పట్టుకుని హత్య చేసాయి. ఆ తర్వాత అదే ఏరియాలో కామ్రేడ్ సుధీర్ తో పాటు, ఇద్దరు గ్రామీణ యువకులను పట్టుకుని హత్య చేసాయి. ఇలా ఎన్నో ఘటనల్లో గ్రామీణ ప్రజానీకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేసాయి. నిజాయితీ కలిగిన వ్యక్తులు, శక్తులు, సామాజిక సంఘాలు ఈ హత్యకాండను, నరసంహారాన్ని బహిర్గతం చేస్తుంటే మనీష్ కుంజాం పథకం ప్రకారం వీటన్నింటిని నిజమైన ఎన్కౌంటర్లని ప్రకటించడమంటే అది ఆదివాసుల నరసంహారాన్ని సమర్థించడమే. ఇప్పుడు కామ్రేడ్ హిడ్మా హత్యకాండకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా, ఆ హత్యకాండపై న్యాయవిచారణ చేసి ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా, ఆందోళన చేయకుండా దానికి కామ్రేడ్ దేవ్ జీని టార్గెట్ చేయడమంటే అది భారీ కుట్రలో భాగమే. బస్తర్ లో జరుగుతున్న అడవుల కార్పొరేటీకరణకు బస్తర్ లో మైనింగ్ చేస్తున్న దేశ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు తను దళారీగా మారిన ఫలితమే ఇలాంటి ప్రకటనలు. ఇది కేవలం దేవ్ జీని టార్గెట్ చేయడమే కాదు, మొత్తం మావోయిస్టు పార్టీపై, విప్లవోద్యమంపై దాడి చేయడంలో భాగమే. మావోయిస్టు పార్టీపై, పార్టీ నాయకత్వంపై, విప్లవోద్యమంపై దాడిచేసి విప్లవ శిబిరంలో గందరగోళాన్ని, అవిశ్వాసాన్ని సృష్టించే ఇంటలిజెన్స్ ఏజెన్సీలు చేసే మానసిక యుద్ధంలో పథకం ప్రకారం పాలుపంచుకోవడంలో భాగమే ఈ ప్రకటన. అందుకే ఈ ప్రకటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్పొరేటీకరణకు / దేశ, విదేశీ కార్పొరేట్లకు దళారీగా మారిన, ఇంటలిజెన్స్ ఏజెన్సీలతో చేతులు కలిపి బస్తర్ లో విప్లవోద్యమానికి వ్యతిరేకంగా మనీష్ కుంజాం చేస్తున్న. చేయదలచిన కుట్రలను తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నాం.</p>
<p>కామ్రేడ్ హిడ్మాల్ అంతిమయాత్రకు హాజరైన సోనిసోడి ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ఇది హత్య అని సరిగానే ఖండించినప్పటికీ, దేవ్ జీ పోలీసులకు చిక్కి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి హిడ్మాల్ గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించాడని ఆమె ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కామ్రేడ్ హిడ్మాల్ హత్య గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రజాసంఘాల వారి ద్వారా వాస్తవాలు సేకరించకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం తీవ్ర అక్షేపణీయం. ఒకవేళ తను ప్రజాపక్షాన, ఆదివాసుల పక్షాన నిలబడాలనుకుంటే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపాటుతో ప్రకటన చేసానని ప్రకటించాలని ఈ ప్రకటనను వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.<br />కామ్రేడ్ హిడ్మాల్ తదితర కామ్రేడ్స్ తమ పోలీస్ ఇన్ఫార్మర్ల వద్ద వున్నారని తెలిసి, వారిని హత్య చేయడానికి నిర్ణయించుకున్న తర్వాతనే ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ పువ్వర్తి గ్రామానికి వెళ్లాడు. అక్కడ కామ్రేడ్ హిడ్మాల్ తల్లితో ఆయన సరెండర్ కావాలని ప్రకటన ఇప్పించాడు. కామ్రేడ్ హిడ్మాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు సరెండర్ కాడనేది శత్రువుకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ ప్రకటన ఇప్పించాడు. సరెండర్ కావాలని కోరినప్పటికీ తను సరెండర్ కాలేదు కాబట్టి హిడ్మాల్ ను చంపాల్సి వచ్చిందని, తాము చేసిన హత్యకాండను సమర్థించుకునే దుష్టపథకంలో భాగమే ఇది. మరోవైపు, కామ్రేడ్ హిడ్మాల్ శత్రువుకు సరెండర్ కావడానికి ప్రయత్నించడనేది ఆయన చరిత్రను కళంకితం చేసే దుష్టపథకంలో భాగమే.</p>
<p>ప్రజలకు విజ్ఞప్తి!</p>
<p>కామ్రేడ్ హిడ్మాల్ (మారెడుమిల్లి), కామ్రేడ్ శంకర్ ల (రంపచోడవరం) హత్యకాండపై న్యాయవిచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, కార్పొరేట్ల కోసం సాగుతున్న కగార్ యుద్ధాన్ని ఆపాలని దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. విజయవాడ తదితర పట్టణాల్లో అరెస్టయిన 50 మంది కామ్రేడ్స్ కు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) అందించాల్సిందిగా. వారి విడుదల కోసం కృషి చేయాల్సిందిగా ప్రజాపక్ష న్యాయవాదులకు, హక్కుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం.</p>
<p>దేశాన్ని 'కార్పొరేట్ హిందూదేశం'గా మార్చడానికి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని సాగిస్తూ మా పార్టీ కేంద్రకమిటీ సభ్యుల నుండి మొదలుకుని గ్రామీణ ప్రజల వరకు హత్యలు చేస్తున్నాయి. ఈ స్థితిలో కగార్ యుద్ధానికి వ్యతిరేకంగా మనపార్టీ నాయకత్వంలో పోరాడడం, అమరుల ఆశయసాధన కోసం విప్లవోద్యమంలో దృఢంగా నిలబడి పోరాడడం మనందరి కర్తవ్యం. నేటి కగార్ యుద్ద తీవ్రత రీత్యా మేం రెగులర్ గా ప్రకటనలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. అందుకే మనీష్ కుంజాం లాంటి వారి అబద్దపు ప్రకటనలతో గందరగోళానికి, అవిశ్వాసానికి గురికావద్దు. సోను, సతీష్ లాంటి విప్లవ ద్రోహుల సరెండర్లతో, ఇతరుల సరెండర్లతో నిరాశపడవద్దు. ఇకముందు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటలిజెన్స్ ఏజెన్సీలు దేశంలోని, దండకారణ్యంలోని మనీష్ కుంజాం లాంటి తమ దళారీల ద్వారా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా ఎన్నో దుష్ట అబద్దపు ప్రచారాలు చేస్తారు. వాటితో గందరగోళ పడవద్దు. ఏ విషయం పైనయినా గ్రామాల్లోకి వచ్చే మనపార్టీ కార్యకర్తల ద్వారా వాస్తవాల్ని తెలుసుకోవాలని, విప్లవోద్యమంలో దృఢంగా నిలబడాలని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.</p>
<p>విప్లవాభినందనాలతో,</p>
<p>ఎంపిక</p>
<p>వికల్ప్,</p>
<p>మీడియా ప్రతినిధి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/dont-believe-the-conspiracy-news-of-hidma-take-shankars-encounters/article-983</link>
                <guid>https://www.churakalu.com/national/dont-believe-the-conspiracy-news-of-hidma-take-shankars-encounters/article-983</guid>
                <pubDate>Thu, 04 Dec 2025 19:16:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2025-12/img-20251204-wa0108.jpg"                         length="85690"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆ ప్రమాదం తో ఎల్పిజీ కి సంబంధం లేదు </title>
                                    <description><![CDATA[<p>ఆ ప్రమాదంతో ఎల్పీజీకి సంబంధం లేదు<br />- ఇండియా ఆయిల్ చీఫ్ జనరల్ మేనేజర్ వెట్రిసెల్వకుమార్</p>
<p>          చిత్తూరు, డిసెంబర్ 1, 2025: తిరుపతి జిల్లా వేలంపాడు గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదంతో ఎల్పీజీకి ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ వీ వెట్రిసెల్వకుమార్ తెలిపారు. ఆ ప్రమాదం ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్ పేలుడు వల్ల జరగలేదన్నారు. అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఆ ప్రమాదం ఒక పరిశ్రమ ప్రాంగణంలో ఒక ప్రైవేట్ ఆపరేటర్ నైట్రోజన్‌తో వెసల్/ట్యాంక్‌కు ప్రెజర్ టెస్టింగ్ నిర్వహిస్తుండగా జరిగిందన్నారు. అందువల్ల ఆ ఘటనతో ఎల్పీజీకి ఎటువంటి సంబంధం లేదన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>ఆ ప్రమాదంతో ఎల్పీజీకి సంబంధం లేదు<br />- ఇండియా ఆయిల్ చీఫ్ జనరల్ మేనేజర్ వెట్రిసెల్వకుమార్</p>
<p>     చిత్తూరు, డిసెంబర్ 1, 2025: తిరుపతి జిల్లా వేలంపాడు గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదంతో ఎల్పీజీకి ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ వీ వెట్రిసెల్వకుమార్ తెలిపారు. ఆ ప్రమాదం ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్ పేలుడు వల్ల జరగలేదన్నారు. అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఆ ప్రమాదం ఒక పరిశ్రమ ప్రాంగణంలో ఒక ప్రైవేట్ ఆపరేటర్ నైట్రోజన్‌తో వెసల్/ట్యాంక్‌కు ప్రెజర్ టెస్టింగ్ నిర్వహిస్తుండగా జరిగిందన్నారు. అందువల్ల ఆ ఘటనతో ఎల్పీజీకి ఎటువంటి సంబంధం లేదన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/lpg-has-nothing-to-do-with-that-accident/article-980</link>
                <guid>https://www.churakalu.com/national/lpg-has-nothing-to-do-with-that-accident/article-980</guid>
                <pubDate>Tue, 02 Dec 2025 15:17:49 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జిల్లాకు చెందిన ఇద్దరు మావొయిస్ట్ నాయకుల లొంగుబాటు </title>
                                    <description><![CDATA[<p>జిల్లా కు చెందిన మావొయిస్ట్ నాయకుల లొంగుబాటు</p>
<p>జగిత్యాల ప్రతినిధి</p>
<p>ఎం ఎం సి జోన్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ జనవరి 1 న లొంగిపోతామని మీడియాకు లేఖ విడుదల చేసిన మరునాడే తన తో పాటు మరో పది మంది మావోయిస్టులతో మహారాష్ట్ర లోని గోండియాలో గడ్చిరోలి జోన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ అంకిత్ గోయల్ సమక్షంలో లొంగిపోయారు.<br />లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. <br />అంకిత్ పై రూ 25 లక్షల రివార్డ్ ఉందని గోండియా జిల్లా ఎస్పీ తెలిపారు.<br />  లొంగిపోయిన మావోయిస్టుల పై రూ 89 లక్షల రివార్డ్ ఉందని వెల్లడించారు.<br />మహారాష్ట్ర ప్రభుత్వం 2005 లో లొంగుబాటు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. <br />గోండియా జిల్లాలో ఇప్పటి వరకూ 37 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు.<br />అనంత్ తో పాటు మరో పది మంది మొత్తం 11 మంది మావోయిస్టుల లొంగుబాటు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/national/surrender-of-two-maoist-leaders-from-the-district/article-974"><img src="https://www.churakalu.com/media/400/2025-11/img-20250910-wa0129(1).jpg" alt=""></a><br /><p>జిల్లా కు చెందిన మావొయిస్ట్ నాయకుల లొంగుబాటు</p>
<p>జగిత్యాల ప్రతినిధి</p>
<p>ఎం ఎం సి జోన్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ జనవరి 1 న లొంగిపోతామని మీడియాకు లేఖ విడుదల చేసిన మరునాడే తన తో పాటు మరో పది మంది మావోయిస్టులతో మహారాష్ట్ర లోని గోండియాలో గడ్చిరోలి జోన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ అంకిత్ గోయల్ సమక్షంలో లొంగిపోయారు.<br />లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. <br />అంకిత్ పై రూ 25 లక్షల రివార్డ్ ఉందని గోండియా జిల్లా ఎస్పీ తెలిపారు.<br /> లొంగిపోయిన మావోయిస్టుల పై రూ 89 లక్షల రివార్డ్ ఉందని వెల్లడించారు.<br />మహారాష్ట్ర ప్రభుత్వం 2005 లో లొంగుబాటు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. <br />గోండియా జిల్లాలో ఇప్పటి వరకూ 37 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు.<br />అనంత్ తో పాటు మరో పది మంది మొత్తం 11 మంది మావోయిస్టుల లొంగుబాటు జరిగిందన్నారు. <br />కొందరు ఆయుధాలతో లొంగిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనంత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట కు చెందిన వ్యక్తి.<br /> లొంగిపోయిన వారిలో డీవీసీఎం, ఏసిఎం , దళ సభ్యులు ఉన్నారు.<br />లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణా రాష్ట్రం లోని ఉమ్మడి కరీంనగర్ కు చెందిన అనంత్ అలియాస్ వినోద్,<br />జగిత్యాల జిల్లా  రాయుకల్ మండలం సింగరావుపేట కు చెందిన బత్తుల కాశిరామ్ అలియాస్<br />ప్రతాప్ అలియాస్ సమర్ లు ఉన్నారు. జగిత్యాల జిల్లా లో కాశీరామ్ పై పలు కేసులు ఉన్నాయి.<br /> మిగిలిన వారు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కు  చెందిన వారు.<br />లొంగిపోయిన వారికి మహారాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని తెలిపారు.అనంత్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన మాజీ మావొయిస్ట్ సాయులు కొడుకు, సాయులు అనారోగ్య కారణాలతో గతంలో లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత సాయులు మృతుచేందాడు.<img src="https://www.churakalu.com/media/2025-11/img-20250910-wa0129(1).jpg" alt="IMG-20250910-WA0129(1)" width="1080" height="518"></img></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/surrender-of-two-maoist-leaders-from-the-district/article-974</link>
                <guid>https://www.churakalu.com/national/surrender-of-two-maoist-leaders-from-the-district/article-974</guid>
                <pubDate>Sat, 29 Nov 2025 11:32:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2025-11/img-20250910-wa0129%281%29.jpg"                         length="96124"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సోను దాదా నిర్ణయానికి మా మద్దతు మరో ఏడాది గడువు ఇవ్వండి మావొయిస్ట్ నేత అనంత్ </title>
                                    <description><![CDATA[<p>సోనుదాదా నిర్ణయానికి మా మద్దతు మరో ఏడాది గడువు ఇవ్వండి <br />  మావొయిస్ట్ నేత అనంత్</p>
<p>సాయుధ పోరాట విరమణ గూర్చి ఫిబ్రవరి 15,2026 వరకు తమకు అనుకూల పరిస్థితి కల్పించాలని కోరుతూ మావొయిస్ట్  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చట్టిసఘడ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరు తో వచ్చిన ప్రకటన యధావిధిగా పాఠకులకు అందిస్తున్నాం.</p>
<p><br />(సాయుధ పోరాట విరమణ ప్రకటన)<br />కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ)</p>
<p><br />నవంబర్ 22, 2025 తేదీ</p>
<p>వీరికి,</p>
<p>శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ (మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి),</p>
<p>శ్రీ విష్ణుదేవ్ సాయి/విజయ్ శర్మ (ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి/హోం మంత్రి),</p>
<p>శ్రీ మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి),</p>
<p>మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధిగా అనంత్ అనే నేను మీ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక అభ్యర్థనను జారీ చేస్తున్నాను.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>సోనుదాదా నిర్ణయానికి మా మద్దతు మరో ఏడాది గడువు ఇవ్వండి <br /> మావొయిస్ట్ నేత అనంత్</p>
<p>సాయుధ పోరాట విరమణ గూర్చి ఫిబ్రవరి 15,2026 వరకు తమకు అనుకూల పరిస్థితి కల్పించాలని కోరుతూ మావొయిస్ట్  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చట్టిసఘడ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరు తో వచ్చిన ప్రకటన యధావిధిగా పాఠకులకు అందిస్తున్నాం.</p>
<p><br />(సాయుధ పోరాట విరమణ ప్రకటన)<br />కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ)</p>
<p><br />నవంబర్ 22, 2025 తేదీ</p>
<p>వీరికి,</p>
<p>శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ (మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి),</p>
<p>శ్రీ విష్ణుదేవ్ సాయి/విజయ్ శర్మ (ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి/హోం మంత్రి),</p>
<p>శ్రీ మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి),</p>
<p>మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధిగా అనంత్ అనే నేను మీ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక అభ్యర్థనను జారీ చేస్తున్నాను.</p>
<p>దేశంలో మరియు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మరియు పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మేము మద్దతు ఇస్తున్నాము. సి సి యం సతీష్ దాదా తర్వాత, మరొక సి సి యం కామ్రేడ్ చంద్రన్న(సరెండర్) ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. మేము, యం యం సి స్పెషల్ జోనల్ కమిటీ కూడా ఆయుధాలను విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాసం మరియు నూతన మార్గం ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నాము. అయితే, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్నందున, మేము సమిష్టిగా ఈ నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుంది. మా సహచరులను సంప్రదించి, మా పద్దతి ప్రకారం వారికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి మాకు సమయం కావాలి. కాబట్టి, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు  ఫిబ్రవరి 15, 2026 15, 2026 వరకు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. నన్ను నమ్మండి, ఇంత సమయం అడగడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశ్యం లేదు. ఒకరితో ఒకరు త్వరగా సంభాషించడానికి మాకు వేరే సులభమైన మార్గాలు లేవు, కాబట్టి ఇది చాలా సమయం పడుతుంది. ఇది కొంచెం ఎక్కువ అని మాకు తెలుసు, కానీ ఇది మావోయిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం విధించిన గడువులోపు (మార్చి 31, 2026). అప్పటి వరకు, మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని మరియు వారి భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని మేము కోరుతున్నాము. రాబోయే పి ఎల్ జి ఏ, వారంలో వారు ఎటువంటి కార్యకలాపాలను కూడా నిర్వహించకూడదు. వారు ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను కూడా ఆపాలి మరియు ఇన్‌పుట్‌లు లేదా సమాచారం ఆధారంగా దళాలను నియమించాలి. ఈసారి మేము పిఎల్జిఏ వారోత్సవాన్ని జరుపుకోబోమని మరియు మా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా మేము మీకు హామీ ఇస్తున్నాము. రెండు వైపుల నుండి ఇటువంటి ప్రయత్నాలతో మాత్రమే మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది మరియు మేము ఒకరితో ఒకరు సంభాషించుకోవడం మరియు కలిసి మెరుగైన నిర్ణయానికి చేరుకోవడం సాధ్యమవుతుంది. నిస్సందేహంగా, ప్రభుత్వ దృక్కోణం నుండి ఫలితం ఆహ్లాదకరంగా మరియు సానుకూలంగా ఉంటుంది.</p>
<p>ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు మరియు పైన పేర్కొన్న సందేశం ప్రతిచోటా మీకు చేరే వరకు జోన్ అంతటా ఉన్న నా సహచరులకు అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.</p>
<p>ఈ సందేశం మా సహచరులకు వీలైనంత త్వరగా చేరేలా రాబోయే కొన్ని రోజులు ఈ అభ్యర్థనను రేడియోలో ప్రసారం చేయాలని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. దేశం మరియు ప్రపంచం నుండి రోజువారీ వార్తలను తెలుసుకోవడానికి మరియు రోజువారీ తాజా వార్తలతో తాజాగా ఉండటానికి మా సహచరులకు అందుబాటులో ఉన్న ఏకైక మెరుగైన మాధ్యమం ఇదే; మాకు వేరే అధునాతన మాధ్యమం లేదు.</p>
<p>ఈలోగా, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంతమంది ప్రజా ప్రతినిధులు మరియు జర్నలిస్టులతో సమావేశమయ్యే అవకాశాన్ని మాకు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము, తద్వారా మేము మా ఆయుధాలను విడిచిపెట్టడానికి మరియు ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని సమిష్టిగా ప్రకటించగలము. అయితే, ఆ తేదీ వరకు భద్రతా దళాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభుత్వం ఈ ప్రక్రియకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ పిటిషన్ జారీ చేసిన తర్వాత, మేము ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి ఉంటాము. వారు మా ప్రకటన మరియు వారి ప్రతిస్పందనను రాబోయే కొన్ని రోజులు, సాయంత్రం ప్రాంతీయ వార్తా ప్రసారానికి ముందు రేడియోలో ప్రసారం చేస్తే మంచిది, తద్వారా అది వీలైనంత త్వరగా మా సహచరులకు చేరుతుంది.</p>
<p>దీని తరువాత, మేము మరొక పత్రికా ప్రకటనను విడుదల చేసి, మా ఆయుధ విసర్జన తేదీని ప్రకటిస్తాము.</p>
<p>మా సహచరులు, సోను దాదా మరియు సతీష్ దాదాలను కూడా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు మా ప్రకటనను సమర్పించి తగినంత సమయం కోరమని మేము అభ్యర్థిస్తున్నాము. ప్రజా స్ఫూర్తిగల ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు మరియు యూట్యూబర్లు మాకు మరియు ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించాలని మరియు మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం గురించి ప్రభుత్వంతో మాట్లాడాలని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. అంతేకాకుండా, వారు ఈ వార్తను వారి యూట్యూబ్ ఛానెల్‌లలో కూడా కవర్ చేయాలి. ఛత్తీస్‌గఢ్ మరియు మహారాష్ట్రలలో వారు పోషించిన పాత్రను యం యం సి జోన్‌లో కూడా వారు పోషించాలని మేము కోరుకుంటున్నాము.</p>
<p>ప్రతినిధి అనంత్</p>
<p>మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/our-support-for-sonu-dadas-decision-give-one-more-year/article-966</link>
                <guid>https://www.churakalu.com/national/our-support-for-sonu-dadas-decision-give-one-more-year/article-966</guid>
                <pubDate>Mon, 24 Nov 2025 11:44:40 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మారేడుపల్లి ఎన్కౌంటర్ భూటకం పట్టుకొని కాల్చి చంపారు అభయ్ </title>
                                    <description><![CDATA[<p>మారెడుపల్లి ఎన్కౌంటర్ భూటకం, పట్టుకొని కాల్చి చంపారు</p>
<p>మావొయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతి నిధి అభయ్</p>
<p>మారేడుపల్లి ఎన్కౌంటర్పై మావొయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతి నిధి అభయ్ పేరుతొ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన యాదవిధిగా పాఠాకులకు అందిస్తున్నాం.</p>
<p>కేంద్రకమిటీ <img src="https://www.churakalu.com/media/2025-11/screenshot_20251121_130740_word.jpg" alt="Screenshot_20251121_130740_Word" width="1080" height="864" /><img src="https://www.churakalu.com/media/2025-11/screenshot_20251121_130740_word.jpg" alt="Screenshot_20251121_130740_Word" width="1080" height="864" />సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజే తో పాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్నవారిని పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారెడుమిల్లి ఎన్ కౌంటర్ కట్టుకథను అల్లారు.</p>
<p>ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను మరికొంతమందిని పట్టుకుని హత్య చేసి రంపచౌడవరం ఏరియాలో ఎన్</p>
<p>కౌంటర్ జరిగిందని కట్టుకథను అల్లారు.</p>
<p>ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా 'నవంబర్ 23'న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం.</p>
<p>ప్రియమైన ప్రజలారా!</p>
<p>నేడు దేశంలో ఆర్ఎస్ఎస్ - బీజేపీ మనువాదులు వచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/national/abhay-was-shot-dead-holding-the-maredupalli-encounter-ghost/article-961"><img src="https://www.churakalu.com/media/400/2025-11/screenshot_20251121_130736_word.jpg" alt=""></a><br /><p>మారెడుపల్లి ఎన్కౌంటర్ భూటకం, పట్టుకొని కాల్చి చంపారు</p>
<p>మావొయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతి నిధి అభయ్</p>
<p>మారేడుపల్లి ఎన్కౌంటర్పై మావొయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతి నిధి అభయ్ పేరుతొ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన యాదవిధిగా పాఠాకులకు అందిస్తున్నాం.</p>
<p>కేంద్రకమిటీ <img src="https://www.churakalu.com/media/2025-11/screenshot_20251121_130740_word.jpg" alt="Screenshot_20251121_130740_Word" width="1080" height="864"></img><img src="https://www.churakalu.com/media/2025-11/screenshot_20251121_130740_word.jpg" alt="Screenshot_20251121_130740_Word" width="1080" height="864"></img>సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజే తో పాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్నవారిని పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారెడుమిల్లి ఎన్ కౌంటర్ కట్టుకథను అల్లారు.</p>
<p>ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను మరికొంతమందిని పట్టుకుని హత్య చేసి రంపచౌడవరం ఏరియాలో ఎన్</p>
<p>కౌంటర్ జరిగిందని కట్టుకథను అల్లారు.</p>
<p>ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా 'నవంబర్ 23'న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నాం.</p>
<p>ప్రియమైన ప్రజలారా!</p>
<p>నేడు దేశంలో ఆర్ఎస్ఎస్ - బీజేపీ మనువాదులు వచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు. నిత్యం హత్యలతో ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తున్నది.</p>
<p>దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్రకమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా మరియు అతని సహచరి కామ్రేడ్ రాజ్ కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోం మినిస్ట్రీ డైరెక్షన్ లో ఆంధ్ర ఎస్ఐ్బ్బ నవంబర్ 15వ తేదీన వీరిని తమ అదుపులోకి తీసుకుని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేసారు. మారెడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం లాంటివన్ని పచ్చి అబద్దాలు..</p>
<p>తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి, ఉద్యమ స్పూర్తిని, సిద్ధాంత పటిమను చూపించిన కామ్రేడ్ హిడ్మాకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది.</p>
<p>చివరి వరకు ఉద్యమంలో కొనసాగి, శత్రువుకు తలవంచకుండా తమ ప్రాణాలర్పించిన కామ్రేడ్ శంకర్ (ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు). కామ్రేడ్ రాజే (రీజినల్ కమిటీ సభ్యురాలు)లకు సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా శ్రద్ధాంజలి ఆర్పిస్తున్నది.</p>
<p>కామ్రేడ్ చైతు (పీపీసీఎం), కామ్రేడ్ కమూ (పీపీసీఎం), కామ్రేడ్ మల్లాల్ (పీపీసీఎం), కామ్రేడ్ దేవే (పీఎం)లు తమ కర్తవ్య నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి ఉద్యమ స్పూర్తిని నిలబెట్టిన వీరికి సీపీఐ (మావోయిస్టు) శిరస్సు వంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నది. వీరు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్పూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్రకమిటీ శపథం చేస్తోంది.</p>
<p>కామ్రేడ్ హిడా, చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్కా జిల్లా, పువ్వర్తి గ్రామంలో 1974 ప్రాంతంలో ఒక పేద ఆదివానీ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో తమ గ్రామంలో 5వ తరగతి వరకు చదివాడు. తమ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి వచ్చాడు. 1997 డిసెంబర్ లో పూర్తికాలం కార్యకర్తగా భర్తీ అయ్యి, 1998 చివరి వరకు బాసగూడ దళంలో పనిచేసాడు. 1999లో గడ్చిరోలీలో పనిచేసాడు. తరువాత ఒక సంవత్సర కాలం దండకారణ్య ఆయుధ తయారీ విభాగంలో పనిచేసాడు. 2001లో ఏరియా కమిటీ సభ్యుడయ్యి, దక్షిణ బస్తర్ కు వచ్చాడు. 2002లో ఊసూర్ ఎల్ఎఎస్ కమాండర్ గాను, కొద్దికాలం కుంట ఎల్ఎఎస్ కమాండర్ గాను పనిచేసాడు. 2005లో డివిజనల్ కమిటీ సభ్యుడయ్యాడు. తరువాత కంపెనీ-2లో పీఎల్ కమాందర్ గా పనిచేసాడు. 2006 నుండి 2009 వరకు కంపెనీ - 3 కమాండర్ గాను, కార్యదర్శిగాను పనిచేసాడు. 2009లో బెటాలియన్ ఏర్పడినప్పటి నుండి బెటాలియన్ కమాండర్ గా పనిచేసాడు. 2011లో బీఎస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం డీకే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2020లో సెక్రటేరియట్ సభ్యుడయ్యాడు. 2024 ఆగస్టులో ఎస్.జెడ్.సీ. కార్యదర్శిగాను, కేంద్రకమిటీ సభ్యుడిగాను ప్రమోట్ అయ్యాడు.</p>
<p>కామ్రేడ్ హిద్మా మొదటి నుండి ప్రజల్లో పనిచేస్తూ, ప్రజల నుండి నేర్చుకుంటూ అభివృద్ధి అయ్యాడు. ఉద్యము అభివృద్ధి క్రమంలో ఉద్యమ అవసరాల కోసం అనేక విషయాలను నేర్చుకున్నాడు. ఉద్యమ అవసరాల కోసం మార్క్సిజాన్ని విశేషంగా అధ్యయనం చేసి రాజకీయంగాను, సిద్ధాంతపరంగాను అభివృద్ధి అయ్యాడు. ఉద్యమ క్రమంలో ఆయా సందర్భాలలో ఎన్నో సర్క్యులర్లను, బుక్ లెట్లను రాసి కాడర్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేసాడు. మిలిటరీ రంగంలో విశేష అధ్యయనాన్ని చేసి. ఆచరణలో మెరుగైన ఫలితాలను సాధించాడు. ఎన్నో మిలిటరీ చర్యలకు మెరుగైన పథక రచన చేసి, వాటిని విజయవంతం చేసాడు. ఈ క్రమంలో శత్రు బలగాల నుండి వందలాది ఆయుధాలను స్వాధీనం చేసుకుని</p>
<p>పీ.ఎల్.జె.ఏ.ను సాయుధం చేసాడు. కామ్రేడ్ హిడ్మా నాయకత్వంలో బెటాలియన్ శత్రు అధికారాన్ని ధ్వంసం చేయడంతో దక్షిణ సబ్ జోన్ లో ప్రజా రాజ్యాధికార ణంగాలు (జనతన సర్కార్లు) నిర్మాణమయి, ఈ మధ్యకాలం వరకు ప్రజారాజ్యాధికారం అమలయింది. ప్రజల విశ్వాసాన్ని, కాచర్ల విశ్వాసాన్ని చూరగొన్నాడు.</p>
<p>పాలకవర్ల మీడియా, గోదీ మేధావులు ఎంతోకాలంగా హెద్మాను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరణ చేసారు. హత్య చేసిన తర్వాత నేడు ఆ విష అసత ప్రచారాన్ని బేస్ షాప్ ను మనువాదులు అజమాయిషిలో మరింత పెటేగిపోయి చేసువారు ఇటువంటి దుర్వార పదారాలు నీకు చేసినపీ.ఎల్.జీ.ఏ.ను సాయుధం చేసాడు. కామ్రేడ్ హిడ్మా నాయకత్వంలో బెటాలియన్ శత్రు అధికారాన్ని ధ్వంసం చేయడంతో దక్షిణ సబ్ జోన్ లో ప్రజా రాజ్యాధికార అంగాలు (జనతన సర్కార్లు) నిర్మాణమయి, ఈ మధ్యకాలం వరకు ప్రజారాజ్యాధికారం అమలయింది. ప్రజల విశ్వాసాన్ని, కాడర్ల విశ్వాసాన్ని చూరగొన్నాడు.</p>
<p>పాలకవర్గ మీడియా, గోదీ మేధావులు ఎంతోకాలంగా హిడ్మాను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరణ చేసారు. హత్య చేసిన తర్వాత నేడు ఆ విష, అసత్య ప్రచారాన్ని బీజేపీ ఫాసిస్టు మనువాదుల అజమాయిషిలో మరింత పెట్రేగిపోయి చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గ ప్రచారాలు ఎన్ని చేసిన ప్రజల హృదయాలలో హిడ్మాకు గల స్థానం చెరిగిపోనిది. భగత్ సింగ్, కొమురం భీం, గూండాదూర్, గేంద్ సింగ్, అల్లూరి సీతారామరాజుల చరిత్ర లాగానే హ్మి చరిత్ర భారత విప్లవోద్యమంలో చెరిగిపోని ముద్ర వేస్తుంది. ఆయన కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే నాయకుడు కాదు, పీడిత ప్రజల నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ఈ చరిత్రను భవిష్యత్ తరాలు చదివి ప్రేరణ పొందుతాయి.</p>
<p>ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు దేశ సంపదను, ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పజెపుతున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పోరాటాలు చెలరేగుతున్నాయి. ఆ పోరాటాలన్నింటిని ఆర్ఎస్ఎస్- బీజేపీ మనువాదులు దుర్మార్గంగా విచ్చిన్నం చేయడం. పక్కదారి పట్టించడం, అణచివేయడం చేస్తున్నారు. మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. పూటకొక నినాదం. రోజుకొక పథకాన్ని ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. రాజ్యాంగ సంస్థలన్నింటిని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎన్నికల కమిషన్ మోదీ కి 'గోది' కమిషన్ గా మారిపోయింది. అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని బిహార్ ఎన్నికల్లో భారీ స్థాయి మోసాలు చేసి విజయాన్ని సాధించారు. దేశంలో ప్రతిపక్ష పార్టీల్ని మొత్తాన్ని నిర్మూలించి బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను సైతం ధ్వంసం చేసే పథకాన్ని అమలు జరుపుతున్నారు.</p>
<p>సీపీఐ (మావోయిస్టు) నాయకుడైన కామ్రేడ్ హిడ్మా వంటి సాహసోపేతులైన యుద్ధ సేనానుల చరిత్రను చూసి, ప్రేరణ పొంది ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో పాల్గొంటూ, అంతిమంగా ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలనకై సాగే పోరాటంలో కొనసాగాలని కార్మికులకు, రైతాంగానికి, యువతకు, విద్యార్థులకు మరియు సామాజిక వర్గాలకు పిలుపునిస్తున్నాం.</p>
<p>విప్లవాభినందనాలతో,</p>
<p>అభయ్</p>
<p>అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/abhay-was-shot-dead-holding-the-maredupalli-encounter-ghost/article-961</link>
                <guid>https://www.churakalu.com/national/abhay-was-shot-dead-holding-the-maredupalli-encounter-ghost/article-961</guid>
                <pubDate>Fri, 21 Nov 2025 14:11:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2025-11/screenshot_20251121_130736_word.jpg"                         length="573948"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దేవ్జీకి షాక్ ఇచ్చిన హిడ్మా  మృతి..!</title>
                                    <description><![CDATA[<p>దేవ్జీకి షాక్ ఇచ్చిన హిడ్మా మృతి.!</p>
<p>-ఇండియాలో వణుకు పుట్టించిన సింగిల్ నేమ్ .<br />-మావోయిస్ట్ పార్టీలో ఎస్సీ ఎస్టీ సారథ్యానికి దెబ్బ </p>
<p>చురకలు ప్రత్యేక ప్రతినిధి</p>
<p>-మల్లోజుల పోతే పోని,వాసుదేవరావు వెళ్లి పోతే నష్టంలేదు..ప్రసాదరావు లొంగిపోతాడని ప్రచారం పాతదే..ఇంకా కొంత మంది నాయకులు కూడా పోతారు.ఐనా సరే రష్యాలో చర్మకారుడు స్టాలిన్ తో విప్లవం వచ్చింది..అణగారిన వర్గాల నుంచి వచ్చిన నాయకత్వం తో పార్టీ మళ్లీ బతుకుతుందని ఆశించిన వారికి హిడ్మా ఎన్కౌంటర్ షాక్ లో పడేసింది.<br />ఆంధ్రా ఒడిషా బార్డర్ జరిగిన ఎదురు కాల్పుల్లో మావో నేత హిడ్మా పోలీస్ బలగాలకు తెల్లకోడిలా చిక్కి,పిట్టల రాలినట్టుగా..ఆరుగురి తో సహా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.హిడ్మా ఆపార్టీ సైన్యాధికారి గా,ఆ పార్టీ నాయకుడు పిరంగిగా పనిచేస్తున్నారు.ఆలాంటి హిడ్మా గురించి రెండేళ్లుగా ఓ లక్ష సార్లు మరణించినట్లు..ఓ లక్ష సార్లు తప్పించుకున్నటు వార్తలు వచ్చాయి..అవన్నీ అబద్ధాలు…అబద్ధాలు రాసినవారు తాము ఎప్పుడో చెప్పినట్లు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/national/hidmas-death-shocked-devji/article-960"><img src="https://www.churakalu.com/media/400/2025-11/img-20251118-wa0126.jpg" alt=""></a><br /><p>దేవ్జీకి షాక్ ఇచ్చిన హిడ్మా మృతి.!</p>
<p>-ఇండియాలో వణుకు పుట్టించిన సింగిల్ నేమ్ .<br />-మావోయిస్ట్ పార్టీలో ఎస్సీ ఎస్టీ సారథ్యానికి దెబ్బ </p>
<p>చురకలు ప్రత్యేక ప్రతినిధి</p>
<p>-మల్లోజుల పోతే పోని,వాసుదేవరావు వెళ్లి పోతే నష్టంలేదు..ప్రసాదరావు లొంగిపోతాడని ప్రచారం పాతదే..ఇంకా కొంత మంది నాయకులు కూడా పోతారు.ఐనా సరే రష్యాలో చర్మకారుడు స్టాలిన్ తో విప్లవం వచ్చింది..అణగారిన వర్గాల నుంచి వచ్చిన నాయకత్వం తో పార్టీ మళ్లీ బతుకుతుందని ఆశించిన వారికి హిడ్మా ఎన్కౌంటర్ షాక్ లో పడేసింది.<br />ఆంధ్రా ఒడిషా బార్డర్ జరిగిన ఎదురు కాల్పుల్లో మావో నేత హిడ్మా పోలీస్ బలగాలకు తెల్లకోడిలా చిక్కి,పిట్టల రాలినట్టుగా..ఆరుగురి తో సహా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.హిడ్మా ఆపార్టీ సైన్యాధికారి గా,ఆ పార్టీ నాయకుడు పిరంగిగా పనిచేస్తున్నారు.ఆలాంటి హిడ్మా గురించి రెండేళ్లుగా ఓ లక్ష సార్లు మరణించినట్లు..ఓ లక్ష సార్లు తప్పించుకున్నటు వార్తలు వచ్చాయి..అవన్నీ అబద్ధాలు…అబద్ధాలు రాసినవారు తాము ఎప్పుడో చెప్పినట్లు ఇప్పుడు చెప్పుకోవచ్చు ..ఎట్టకేలకు అన్నట్టుగా ఎన్కౌంటర్లో మరణించిన వారిని గుర్తించారు పోలీసులు. వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ నేత, కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్జీఏ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మడావి హిడ్మా అలియాస్ సంతోష్, అతని భార్య, డివిజనల్ కమిటీ సభ్యురాలు రాజీ, జిల్లా కమిటీ సభ్యుడు లక్మల్, పీపీసీఎంలు కమ్లూ, మల్ల, హిడ్మా గార్డ్ దేవ్ చనిపోయినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో తిరుగులేని పట్టు ఉన్న హిడ్మా సేఫ్టీ కోసం ఏఓబీ ప్రాంతంలో అడుగు పెట్టారు కావొచ్చు.బలగాలకు తారస పడడం ఎన్కౌంటర్లో హతం కావడం సంచలనంగా మారింది. హిడ్మా కోసం పోలీసులు టార్గెట్ గా చేసుకొని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా ఆపరేషన్ కగార్ కు మోస్ట్ వాంటెడ్ ఆలాంటి ఆయన ఏపీలోని అల్లూరి సీీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకునేందుకు వచ్చి  ఈజీగా ఉంటాడని భావిస్తున్నారు. హిడ్మా హతం తో ఛతీస్ఘడ్ మావో ఈస్ట్ గుండె చెదిరిందని చెప్పాలి.ఇటీవల కాలంలో చత్తీస్ గడ్ బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఆయనతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా ఏఓబీ అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్న సమాచారం మేరకు జాయింట్ ఆపరేషన్ కొనసాగించినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుండి 2 ఏకె 47, ఒక రివాల్వర్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం.</p>
<p>మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకత్వం అంతా కూడా జనజీవనంలో కలిసేందుకు బయటకు వస్తున్న నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ హిడ్మా కూడా బయటకు రావాలని చత్తీస్ గడ్ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలోనే హిడ్మా స్వగ్రామమైన సుక్మా జిల్లా పవ్వర్తికి అక్కడి డిప్యూటీ సీఏం విజయ్ శర్మ వెళ్లారు. హిడ్మాతో పాటు దేవా కుటుంబ సభ్యులను కలిసి బాహ్మ ప్రంపంచంలోకి వచ్చేందుకు పిలుపునివ్వాలని సూచించారు. వారితో పాటు సహపంక్తి భోజనం కూడా చేశారు. హిడ్మా పార్టీని వీడినట్టయితే దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోతుందని భావించి అక్కడి ప్రభుత్వం హిడ్మా లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అనూహ్యంగా మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ నాయకుల్లో హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఉండడం సంచలనంగా మారింది. పోలీసు వర్గాలు కూడా హిడ్మా ఉన్నట్టుగా ధృవీకరించడంతో మావోయిస్టు పార్టీ తీరని నష్టాన్ని చూసిందనే చెప్పాలి.పెద్ద ఎత్తున కార్యకర్తలు సహా అగ్రనేతలు కూడా లొంగి పోతున్నారు ఈ సమయంలో హిడ్మా,దేవ్జీ,దామోదర్,దేవల్,మాంజా లాంటి దళిత,ఆదివాసీ గిరిజనులే ఇక మావోయిస్టు పార్టీ బలోపేతం చేస్తారన్న విశ్వాసం పై ప్రచారం చేస్తున్నారు.ఇలా ఊహించ లేదు హిడ్మాను అనే యుద్ధ వీరుడు నేల కొరిగి పోయిన తర్వాత పెద్ద షాక్ దేవ్జి కి తగిలిందని విశ్లేషకులు అంటున్నారు </p>
<p><br />అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏపీ డీజీపీ హరిష్ కుమార్ గుప్తా కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మారేడుమిల్లి నుండి మావోయిస్టుల ఏరివేతపై సమీక్షిస్తున్నట్టుగా సమాచారం.బీజేపీ కేంద్ర సర్కార్ తలపెట్టిన కగార్ దెబ్బలకు కేంద్ర కమిటీ సెక్రటరీ జనరల్ నంబాల్లా కేశవరావు సహా నేటి హిడ్మా వరకు ముఖ్యులు వరుసగా కాల్చివేతకు గురయ్యారు.ఇక మిగిలిన వాల్లను మట్టుబెట్టడం పోలీసులకు పెద్ద సమస్యగా కానే కాదు..ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే 500 లోపు నక్సలైటు ఉండగా వాళ్లను చంపడానికి లక్షమంది పోలీసులు,సైనికులు ఉన్నారు.<img src="https://www.churakalu.com/media/2025-11/img-20251118-wa0141.jpg" alt="IMG-20251118-WA0141" width="1238" height="1280"></img></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/hidmas-death-shocked-devji/article-960</link>
                <guid>https://www.churakalu.com/national/hidmas-death-shocked-devji/article-960</guid>
                <pubDate>Tue, 18 Nov 2025 21:54:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2025-11/img-20251118-wa0126.jpg"                         length="102774"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎన్కౌంటర్  లో మరణించింది హిడ్మానే నా....</title>
                                    <description><![CDATA[<p>హిడ్మా ఎన్ కౌంటర్....!</p>
<p>చురకలు ప్రతినిధి, మారేడుమిల్లి:</p>
<p>  </p>
<p>మోస్ట్ మావోయిస్ట్ లీడర్, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హడ్మా పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు పార్టీ నక్సల్స్, పోలీసుల మధ్య మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలోని టైగర్ క్యాంప్ ప్రాంతంలో గల పుల్లగండి అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.</p>
<p>అయితే చనిపోయిన ఆరుగురు నక్సల్స్ లో కరడుగట్టిన ప్రముఖ మావోయిస్టు నేత హిడ్మా కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హిడ్మా మృతిని పోలీసులు అధికారికంగా ఇప్పటి వరకైతే ధ్రువీకరించలేదు. ఇదే ఘటనలో మరో అగ్రనేత ఆజాద్, హిడ్మా భార్య రాజీ కూడా చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా ఎన్కౌంటర్ ఘటనలో ‘సమీక్ష’కు అందిన ఓ ఫొటో ఎన్కౌంటర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/national/hidmane-na-died-in-the-encounter/article-959"><img src="https://www.churakalu.com/media/400/2025-11/fb_img_1763446839359.jpg" alt=""></a><br /><p>హిడ్మా ఎన్ కౌంటర్....!</p>
<p>చురకలు ప్రతినిధి, మారేడుమిల్లి:</p>
<p> </p>
<p>మోస్ట్ మావోయిస్ట్ లీడర్, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హడ్మా పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు పార్టీ నక్సల్స్, పోలీసుల మధ్య మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలోని టైగర్ క్యాంప్ ప్రాంతంలో గల పుల్లగండి అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.</p>
<p>అయితే చనిపోయిన ఆరుగురు నక్సల్స్ లో కరడుగట్టిన ప్రముఖ మావోయిస్టు నేత హిడ్మా కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హిడ్మా మృతిని పోలీసులు అధికారికంగా ఇప్పటి వరకైతే ధ్రువీకరించలేదు. ఇదే ఘటనలో మరో అగ్రనేత ఆజాద్, హిడ్మా భార్య రాజీ కూడా చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా ఎన్కౌంటర్ ఘటనలో ‘సమీక్ష’కు అందిన ఓ ఫొటో ఎన్కౌంటర్ లో చనిపోయిన్టలు తెలుస్తున్న హిడ్మాదిగా తెలుస్తోంది. <br />ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా అలియాస్ సంతోష్ 26 ఘటనల్లో భద్రతా బలగాలపై దాడులకు నాయకత్వం వహించాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కు హిడ్మా నాయకత్వం వహిస్తున్నాడు. హిడ్మాపై రూ. 50 లక్షల నగదు రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా బలగాలపై మెరుపు దాడులకు దిగి మట్టుబెట్టడంలో హిడ్మా ప్రసిద్ధి గాంచాడు. కొన్ని ముఖ్య ఘటనలను తీసుకుంటే 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను చంపిన ఘటనలో, దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సహా 27 మందిని చంపిన ఉదంతంలో హిడ్మాది ప్రధాన పాత్రగా పోలీసు రికార్డులు ఉన్నాయి.</p>
<p>మావొయిస్ట్ పార్టీ లోని కేంద్ర కమిటీ నాయకులు, పెద్ద ఎత్తున క్యాడర్ ఇటీవల లొంగిపోవడం, హెడ్మా లొంగిపోతున్నట్లు, ప్రచారం జరుగడం, అతని కోసం కేంద్ర బాలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభించడం వంటి సంఘటనల నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ సంఘటన చర్చ నియామశంగా మారింది<img src="https://www.churakalu.com/media/2025-11/fb_img_1763446839359.jpg" alt="FB_IMG_1763446839359" width="640" height="360"></img></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.churakalu.com/national/hidmane-na-died-in-the-encounter/article-959</link>
                <guid>https://www.churakalu.com/national/hidmane-na-died-in-the-encounter/article-959</guid>
                <pubDate>Tue, 18 Nov 2025 12:05:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2025-11/fb_img_1763446839359.jpg"                         length="28225"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        