<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.churakalu.com/regional/category-3" rel="self" type="application/rss+xml" />
                <generator>Churakalu RSS Feed Generator</generator>
                <title>Regional - Churakalu</title>
                <link>https://www.churakalu.com/category/3/rss</link>
                <description>Regional RSS Feed</description>
                
                            <item>
                <title>సిద్దిపేట ఆర్డీఓ ముందే బాధితులు పై హత్య యత్నం </title>
                                    <description><![CDATA[<p>ఆర్డీఓ ముందే బాధితులపై హత్యాప్రయత్నం!</p>
<p>• విచారణలోనే గొంతు నులిమి, పురుషాంగాలపై దాడి చేసిన ప్రత్యర్థులు</p>
<p>• ప్రేక్షక పాత్ర పోషించిన సిద్దిపేట డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ </p>
<p>• వృద్ధుడైన తండ్రి, కొడుకుపై విచక్షణారహితంగా దాడి</p>
<p>• సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు</p>
<p>సిద్దిపేట, మే 16:<br />న్యాయం జరగాల్సిన చోటే అన్యాయం రాజ్యమేలింది. భూవివాదంపై విచారణ జరుపుతున్న అధికారి ముందే ప్రత్యర్థులు రెచ్చిపోయారు. ఆర్డీఓ హాల్‌లోనే వృద్ధుడని కూడా చూడకుండా తండ్రీకొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన హేయమైన ఘటన సిద్దిపేట ఆర్డీఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి) కార్యాలయంలో శనివారం కలకలం రేపింది. డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి కళ్లెదుటే ఈ దారుణం జరుగుతున్నా, ఆయన దాడిని వారించకుండా మూగప్రేక్షకుడిలా ఉండిపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.</p>
<p>వివరాల్లోకి వెళ్తే...<br />సిద్దిపేట పట్టణ శివారులోని సర్వే నెంబర్ 1440 లో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>ఆర్డీఓ ముందే బాధితులపై హత్యాప్రయత్నం!</p>
<p>• విచారణలోనే గొంతు నులిమి, పురుషాంగాలపై దాడి చేసిన ప్రత్యర్థులు</p>
<p>• ప్రేక్షక పాత్ర పోషించిన సిద్దిపేట డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ </p>
<p>• వృద్ధుడైన తండ్రి, కొడుకుపై విచక్షణారహితంగా దాడి</p>
<p>• సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు</p>
<p>సిద్దిపేట, మే 16:<br />న్యాయం జరగాల్సిన చోటే అన్యాయం రాజ్యమేలింది. భూవివాదంపై విచారణ జరుపుతున్న అధికారి ముందే ప్రత్యర్థులు రెచ్చిపోయారు. ఆర్డీఓ హాల్‌లోనే వృద్ధుడని కూడా చూడకుండా తండ్రీకొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన హేయమైన ఘటన సిద్దిపేట ఆర్డీఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి) కార్యాలయంలో శనివారం కలకలం రేపింది. డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి కళ్లెదుటే ఈ దారుణం జరుగుతున్నా, ఆయన దాడిని వారించకుండా మూగప్రేక్షకుడిలా ఉండిపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.</p>
<p>వివరాల్లోకి వెళ్తే...<br />సిద్దిపేట పట్టణ శివారులోని సర్వే నెంబర్ 1440 లో గల 1-04 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తి పంపకాల్లో భాగంగా సిద్దిపేట నివాసి అయిన నాయకం మల్లయ్యకు దక్కింది. 1993 నుంచి అన్ని రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ భూమి మల్లయ్య పేరిటే నమోదై ఉంది. </p>
<p>అయితే, ఇటీవల మల్లయ్య సోదరుడైన లక్ష్మణ్ తప్పుడు ఆరోపణలతో ఈ భూమిపై ఆర్డీఓ ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆర్డీఓ కార్యాలయం నుంచి నోటీసులు రావడంతో, శనివారం మల్లయ్య తన కుమారుడైన నాయకం ప్రసాద్‌తో కలిసి విచారణకు హాజరయ్యారు.</p>
<p>కోర్టు హాల్‌లోనే గొంతు నులిమి...<br />ఆర్డీఓ సమక్షంలో ప్రసాద్ తన వాదనలు వినిపిస్తుండగా, అక్కడే ఉన్న వారి బాబాయ్‌లు శ్రీనివాస్, లక్ష్మణ్, సత్యనారాయణలు ఒక్కసారిగా తండ్రీకొడుకులపై పడి విచక్షణారహితంగా దాడికి దిగారు. "వీడిని చంపితేనే మనకు ఈ భూమి దక్కుతుంది, ప్రాణాలతో ఉంచొద్దు" అని కేకలు వేస్తూ ప్రసాద్ గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగక కార్యాలయం ఆవరణలోకి లాక్కొచ్చి మరీ దాడి చేశారు. ఒకరు ప్రసాద్ పురుషాంగాలపై బలంగా కొట్టగా, మరొకరు గొంతు గట్టిగా నొక్కారు. వృద్ధుడైన తండ్రి మల్లయ్యపై కూడా నిందితులు దాడికి తెగబడ్డారు.</p>
<p>అధికారి ఎందుకు మౌనంగా ఉన్నారు?<br />శాంతిభద్రతలను కాపాడాల్సిన, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న ఆర్డీఓ కళ్ల ముందే ఈ ఘోరం జరుగుతున్నా ఆయన మౌనం వహించడంపై బాధితులు, ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన చాంబర్‌లోనే ఓ వృద్ధుడిపై, అతని కొడుకుపై హత్యాప్రయత్నం జరుగుతుంటే ఆర్డీఓ ఎందుకు అడ్డుకోలేదు? కనీసం సిబ్బందిని పిలిచి దాడిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆయన మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.</p>
<p>న్యాయం కోసం పోలీసుల ఆశ్రయం:</p>
<p>భూవివాదం సాకుతో తనపై, తన వృద్ధ తండ్రిపై ఆర్డీఓ ముందే హత్యాప్రయత్నానికి ఒడిగట్టి, ప్రాణాపాయ ముప్పు తలపెట్టిన శ్రీనివాస్, లక్ష్మణ్, సత్యనారాయణలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితుడు నాయకం ప్రసాద్ సిద్దిపేట వన్ టౌన్ సిఐ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/attempted-murder-on-victims-in-front-of-siddipet-rdo/article-1080</link>
                <guid>https://www.churakalu.com/regional/attempted-murder-on-victims-in-front-of-siddipet-rdo/article-1080</guid>
                <pubDate>Sat, 16 May 2026 17:40:17 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం </title>
                                    <description><![CDATA[<p>వీణవంకలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం</p>
<p>  =యువత క్రీడల్లో రాణించాలి - ఎస్ఐ ఆవుల తిరుపతి</p>
<p>చురకలు విలేఖరి ​వీణవంక  మే 15:<br />కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో వేసవి కాలం సందర్భంగా యువత కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.శివాజీ యూత్ క్లబ్,8వ వార్డు సభ్యులు భోగం అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు స్థానిక ఎస్ఐ ఆవుల తిరుపతి, సర్పంచ్ దాసారపు సరోజన ముఖ్య అతిథులుగా హాజరై, టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల తిరుపతి మాట్లాడుతూ.. యువతకు క్రీడల పట్ల ఉండాల్సిన ఆసక్తినీ కనబరచాలీ.యువత ఖాళీ సమయాల్లో చెడు దారులకు మళ్ళకుండా ఉండాలంటే క్రీడలు ఎంతో దోహదపడతాయి. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ అలవడుతాయి. గ్రామంలో యువత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన 8వ వార్డు సభ్యుడు భోగం అనిల్‌ను ఆర్గనైజర్లను ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/start-of-cricket-tournament/article-1079"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260516-wa0001.jpg" alt=""></a><br /><p>వీణవంకలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం</p>
<p> =యువత క్రీడల్లో రాణించాలి - ఎస్ఐ ఆవుల తిరుపతి</p>
<p>చురకలు విలేఖరి ​వీణవంక  మే 15:<br />కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో వేసవి కాలం సందర్భంగా యువత కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.శివాజీ యూత్ క్లబ్,8వ వార్డు సభ్యులు భోగం అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు స్థానిక ఎస్ఐ ఆవుల తిరుపతి, సర్పంచ్ దాసారపు సరోజన ముఖ్య అతిథులుగా హాజరై, టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల తిరుపతి మాట్లాడుతూ.. యువతకు క్రీడల పట్ల ఉండాల్సిన ఆసక్తినీ కనబరచాలీ.యువత ఖాళీ సమయాల్లో చెడు దారులకు మళ్ళకుండా ఉండాలంటే క్రీడలు ఎంతో దోహదపడతాయి. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ అలవడుతాయి. గ్రామంలో యువత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన 8వ వార్డు సభ్యుడు భోగం అనిల్‌ను ఆర్గనైజర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.<br />​సర్పంచ్ సరోజన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ <br />​తాళ్లపల్లి మహేష్,మాజీ ఉపసర్పంచ్ ​వోరెం  భానుచందర్,​వార్డు సభ్యులు నీల శ్రీకాంత్, కుమార్,<br />పంచాయతీ కార్యదర్శి యశోద,​స్థానిక క్రీడాకారులు గ్రామ యువత పాల్గొన్నారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260516-wa0000.jpg" alt="IMG-20260516-WA0000" width="1185" height="506"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/start-of-cricket-tournament/article-1079</link>
                <guid>https://www.churakalu.com/regional/start-of-cricket-tournament/article-1079</guid>
                <pubDate>Sat, 16 May 2026 07:31:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260516-wa0001.jpg"                         length="150278"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం </title>
                                    <description><![CDATA[<p>మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం..</p>
<p>కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదం..</p>
<p>ఆసుపత్రుల నిర్వహణపై మంత్రి ఆగ్రహం..</p>
<p>కరీంనగర్: </p>
<p>రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదంలో మంత్రితో పాటు గన్ మెన్లు ఆసుపత్రి లిఫ్టులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రం వద్ద లారీ అదుపుతప్పి మంగళవారం పలువురు రైతులు గాయపడ్డారు. గాయపడ్డ రైతులుకరీంనగర్ లోని వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గానికి చెందిన రైతులను పరామర్శించడానికి మంత్రి బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించడానికి మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బంది కలిసి లిఫ్టులో మూడో అంతస్తుకు వెళ్లుతుండగా లిఫ్ట్ వైరు తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి పడిపోయింది. అదృష్టవశాత్తు మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.</p>
<p>ప్రమాదం అనంతరం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/a-missed-opportunity-for-minister-adluri/article-1078"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260513-wa0012.jpg" alt=""></a><br /><p>మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం..</p>
<p>కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదం..</p>
<p>ఆసుపత్రుల నిర్వహణపై మంత్రి ఆగ్రహం..</p>
<p>కరీంనగర్: </p>
<p>రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదంలో మంత్రితో పాటు గన్ మెన్లు ఆసుపత్రి లిఫ్టులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రం వద్ద లారీ అదుపుతప్పి మంగళవారం పలువురు రైతులు గాయపడ్డారు. గాయపడ్డ రైతులుకరీంనగర్ లోని వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గానికి చెందిన రైతులను పరామర్శించడానికి మంత్రి బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించడానికి మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బంది కలిసి లిఫ్టులో మూడో అంతస్తుకు వెళ్లుతుండగా లిఫ్ట్ వైరు తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి పడిపోయింది. అదృష్టవశాత్తు మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.</p>
<p>ప్రమాదం అనంతరం కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రి పనితీరుపై తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ లోని పలు ప్రైవేట్ ఆస్పత్రికి మెడికల్ కు సంబంధం లేని వ్యక్తులు నిర్వహిస్తూ ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారని మంత్రి ఆరోపించారు.  కనీస వైద్య సదుపాయాలు లేకున్నా అర్హత లేని వైద్యులతో ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. కరీంనగర్ లో మెడికల్ మాఫియా రాజ్యం ఎలుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ప్రమాదం నుండి ఎలాంటి గాయాలు లేకుండా మంత్రి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260513-wa0011.jpg" alt="IMG-20260513-WA0011" width="1600" height="1200"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/a-missed-opportunity-for-minister-adluri/article-1078</link>
                <guid>https://www.churakalu.com/regional/a-missed-opportunity-for-minister-adluri/article-1078</guid>
                <pubDate>Wed, 13 May 2026 23:23:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260513-wa0012.jpg"                         length="65616"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మైనార్టీలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలి, ఎమ్మెల్యే ను కల్సిన మైనార్టీ నాయకులు </title>
                                    <description><![CDATA[<p>మైనార్టీలకు నామీనేటెడ్ పోస్ట్లు కేటాయుంచాలి </p>
<p>జగిత్యాల,</p>
<p><br />  జగిత్యాల ముస్లిం సమాజం మరియు అన్ని రాజకీయ పార్టీలు, జగిత్యాల యువత తరపున జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.<br />*జగిత్యాల ముస్లిం సమాజం నుండి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ - స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు కమిషన్ సభ్యుడు / డైరెక్టర్ పోస్టుల నియామకం చేయాలి.*<br />కుల్ జమాత్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మసీదుల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు సామాజిక సంస్థల బాధ్యులతో కూడిన ఒక ప్రతినిధి బృందం డా. ఎం. సంజయ్ కుమార్ , ఎమ్మెల్యే జగిత్యాలను కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది. జగిత్యాల ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అని, ముస్లింలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని అందులో పేర్కొన్నారు. అది మున్సిపల్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, ఎంపీ ఎన్నికలైనా అదే వైఖరి కొనసాగుతోందని,<br />, తెలంగాణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/minority-leaders-who-elected-mla-should-allocate-nominated-posts-to/article-1076"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260512-wa0000.jpg" alt=""></a><br /><p>మైనార్టీలకు నామీనేటెడ్ పోస్ట్లు కేటాయుంచాలి </p>
<p>జగిత్యాల,</p>
<p><br /> జగిత్యాల ముస్లిం సమాజం మరియు అన్ని రాజకీయ పార్టీలు, జగిత్యాల యువత తరపున జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.<br />*జగిత్యాల ముస్లిం సమాజం నుండి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ - స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు కమిషన్ సభ్యుడు / డైరెక్టర్ పోస్టుల నియామకం చేయాలి.*<br />కుల్ జమాత్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మసీదుల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు సామాజిక సంస్థల బాధ్యులతో కూడిన ఒక ప్రతినిధి బృందం డా. ఎం. సంజయ్ కుమార్ , ఎమ్మెల్యే జగిత్యాలను కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది. జగిత్యాల ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అని, ముస్లింలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని అందులో పేర్కొన్నారు. అది మున్సిపల్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, ఎంపీ ఎన్నికలైనా అదే వైఖరి కొనసాగుతోందని,<br />, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలలు, అంటే రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటివరకు జగిత్యాల ముస్లిం వర్గం నుండి ఎవరికీ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు.<br /> జగిత్యాల క్రియాశీల నాయకుడు, టీపీసీ సీనియర్ లీడర్, మిల్లత్-ఎ-ఇస్లామియా జగిత్యాల మాజీ అధ్యక్షుడు మీర్ కాజిం అలీని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించాలి. వీరితో పాటు మరొక కాంగ్రెస్ పార్టీ నాయకుడికి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాలి.*<br />ఈ చర్య ద్వారా ముస్లిం సమాజానికి న్యాయం జరుగుతుంది మరియు కాంగ్రెస్ పార్టీ కూడా బలపడుతుంది.<br />*డా. ఎం. సంజయ్ కుమార్ , ఎమ్మెల్యే, మీర్ కాజిం అలీకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.*<br />ఈ ప్రతినిధి బృందంలో పాల్గొన్నవారు:- జనాబ్ షరఫుద్దీన్ , అమీర్ తబ్లీగీ జమాత్ జగిత్యాల జిల్లా- హాఫిజ్ సయ్యద్ షంసుద్దీన్ తబ్రేజ్ , అధ్యక్షుడు జమియత్ ఉలమా జగిత్యాల  <br />- అబ్దుల్ జలీల్ , అధ్యక్షుడు అహ్లే హదీస్ జగిత్యాల- ఎం.ఏ. సలీం అబిద్ , జనరల్ సెక్రటరీ అహ్లే సున్నతుల్ జమాత్ జగిత్యాల- ఖాజా లియాఖత్ అలీ మొహ్సిన్ , జిల్లా అధ్యక్షుడు యం. ఐ. యం,జగిత్యాల- ఖాజీ మక్సూద్ అలీ మతీన్ గ, అధ్యక్షుడు ఖాజీ జగిత్యాల జిల్లా- సుమేర్ ఉద్దీన్ ఆజాద్ , అధ్యక్షుడు యం. ఐ. యం జగిత్యాల టౌన్- ఎం.ఏ. రజీ ఉద్దీన్ , యం. ఐ. యం కౌన్సిలర్ ఇస్లాంపుర,- డా. ఎం.డి. అయూబ్ ఖాన్ , యం ఐ యం,కౌన్సిలర్ 34వ వార్డు, ఉపాధ్యక్షుడు ముస్లిం కమిటీ జగిత్యాల- ముజాహిద్ ఆదిల్  అధ్యక్షుడు మసీద్-ఎ-పురానిపేట్- షేక్ నజీర్ అహ్మద్ , అధ్యక్షుడు మసీద్-ఎ-జం జం- ఇర్ఫాన్ జాఫర్ రషీద్ గారు, సీనియర్ రిపోర్టర్  ఖాజా అమీర్ ఉద్దీన్ , జనరల్ సెక్రటరీ యం. ఐ యం.- అబ్దుల్ రెహ్మాన్ , జిల్లా ఇ. సి సభ్యుడు యం ఐ యం <br />ఆరిఫ్ హుస్సేన్ , జనరల్ సెక్రటరీ ఈద్గా కమిటీ జగిత్యాల- ఎం.డి. రియాజ్ ఉద్దీన్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ మరియు కాంగ్రెస్ పార్టీ<br />- బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260512-wa0001.jpg" alt="IMG-20260512-WA0001" width="900" height="640"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/minority-leaders-who-elected-mla-should-allocate-nominated-posts-to/article-1076</link>
                <guid>https://www.churakalu.com/regional/minority-leaders-who-elected-mla-should-allocate-nominated-posts-to/article-1076</guid>
                <pubDate>Tue, 12 May 2026 12:27:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260512-wa0000.jpg"                         length="303864"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ </title>
                                    <description><![CDATA[<p>బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ </p>
<p>-భగీరథ్ ను కేసు నుంచి తప్పించేందుకు కుట్రలు</p>
<p>-ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులైనా అరెస్టు చేయరా...</p>
<p>-మంత్రుల కొడుకులకు ఒకన్యాయం ఇతరులకు ఒక న్యాయమా...</p>
<p>  -వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలి</p>
<p>-హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే<br />    వొడితెల సతీష్ కుమార్</p>
<p>చురకలు ప్రతినిధి కరీంనగర్ మే 11</p>
<p><br />కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలుస్తూ ఆయన కొడుకు భగీరథ్ ఫోక్సో కేసును నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన భగీరథ్ పై బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హోం మంత్రిగా ఉన్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/revanth-sarkar-anda-to-bandi-sanjay/article-1075"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260511-wa0008.jpg" alt=""></a><br /><p>బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ </p>
<p>-భగీరథ్ ను కేసు నుంచి తప్పించేందుకు కుట్రలు</p>
<p>-ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులైనా అరెస్టు చేయరా...</p>
<p>-మంత్రుల కొడుకులకు ఒకన్యాయం ఇతరులకు ఒక న్యాయమా...</p>
<p> -వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలి</p>
<p>-హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే<br />  వొడితెల సతీష్ కుమార్</p>
<p>చురకలు ప్రతినిధి కరీంనగర్ మే 11</p>
<p><br />కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలుస్తూ ఆయన కొడుకు భగీరథ్ ఫోక్సో కేసును నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన భగీరథ్ పై బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అరెస్టు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.  ఫిర్యాదు చేసిన బాలికతో పాటు వారి కుటుంబ సభ్యులపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. పోక్సో కేసు కాకుండా సాధారణ కేసు నమోదు చేసి కేసు మొత్తాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మంత్రుల కొడుకుల కైతే ఒక న్యాయం... ఇతరులకు మరొక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. వెంటనే బండి సంజయ్ కొడుకు భగీరథ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో చట్టాలపై ప్రజలకు ఉన్న గౌరవం పూర్తిగా తగ్గిపోతుందన్నారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. భగీరథ్ కేసులో ఇంకా జాప్యం చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతామని సతీష్ కుమార్ హెచ్చరించారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0008.jpg" alt="IMG-20260511-WA0008" width="1067" height="874"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/revanth-sarkar-anda-to-bandi-sanjay/article-1075</link>
                <guid>https://www.churakalu.com/regional/revanth-sarkar-anda-to-bandi-sanjay/article-1075</guid>
                <pubDate>Mon, 11 May 2026 15:51:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0008.jpg"                         length="71371"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రీవెన్స్ డే సందర్భంగా ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్ </title>
                                    <description><![CDATA[<p>గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ </p>
<p>జగిత్యాల </p>
<p>ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  పలు ఫిర్యాదులను పరిశీలించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలోకి వచ్చే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, విచారణలో ఎటువంటి లోపం ఉండకూడదని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించడం జరుగుతోందన్నారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0007.jpg" alt="IMG-20260511-WA0007" width="1200" height="853" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/sp-ashok-kumar-who-examined-the-complaints-on-the-occasion/article-1074"><img src="https://www.churakalu.com/media/400/2026-05/img-20260511-wa0004.jpg" alt=""></a><br /><p>గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ </p>
<p>జగిత్యాల </p>
<p>ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  పలు ఫిర్యాదులను పరిశీలించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలోకి వచ్చే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, విచారణలో ఎటువంటి లోపం ఉండకూడదని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించడం జరుగుతోందన్నారు.<img src="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0007.jpg" alt="IMG-20260511-WA0007" width="1280" height="853"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/sp-ashok-kumar-who-examined-the-complaints-on-the-occasion/article-1074</link>
                <guid>https://www.churakalu.com/regional/sp-ashok-kumar-who-examined-the-complaints-on-the-occasion/article-1074</guid>
                <pubDate>Mon, 11 May 2026 15:46:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-05/img-20260511-wa0004.jpg"                         length="77555"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి </title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి </p>
<p>జగిత్యాల డీస్పీ గా, ప్రస్తుతం మంత్రి అడలూరి లక్ష్మణ్ కుమార్ పెషి లో ఓ ఎస్ డి గా బాధ్యతలు నిర్వహిస్తున్న పురుషోత్తం రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ గా పనిచేస్తున్న రఘు చందర్ జగిత్యాల సబ్ డివిజన్ 20 ఏళ్ల చరిత్ర లో అత్యధిక కాలం పనిచేశారు.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260427-wa0007.jpg" alt="IMG-20260427-WA0007" width="1024" height="682" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/purushottam-reddy-as-dsp-of-jagityal/article-1068"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260427-wa0007.jpg" alt=""></a><br /><p>జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి </p>
<p>జగిత్యాల డీస్పీ గా, ప్రస్తుతం మంత్రి అడలూరి లక్ష్మణ్ కుమార్ పెషి లో ఓ ఎస్ డి గా బాధ్యతలు నిర్వహిస్తున్న పురుషోత్తం రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ గా పనిచేస్తున్న రఘు చందర్ జగిత్యాల సబ్ డివిజన్ 20 ఏళ్ల చరిత్ర లో అత్యధిక కాలం పనిచేశారు.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260427-wa0007.jpg" alt="IMG-20260427-WA0007" width="1024" height="682"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/purushottam-reddy-as-dsp-of-jagityal/article-1068</link>
                <guid>https://www.churakalu.com/regional/purushottam-reddy-as-dsp-of-jagityal/article-1068</guid>
                <pubDate>Mon, 27 Apr 2026 22:49:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260427-wa0007.jpg"                         length="84073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రాణం విలువ.... 10 లక్షలు.... హాస్పిటల్ యాజమాన్యం పై అగ్రహం...</title>
                                    <description><![CDATA[<p>ప్రాణం విలువ 10 లక్షలు... హాస్పిటల్ యాజమాన్యం పై ఆగ్రహం...</p>
<p>  </p>
<p>బీర్పూర్ మండలం లోని కందనకుంట గ్రామానికి చెందిన బద్ది చిన్నక్క (42) అనే మహిళ జగిత్యాల లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో గర్భ సంచి ఆపరేషన్ కోసం నిన్న అడ్మిట్ కాగా, నిన్న సాయంత్రం అ హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ చేయగా బుధవారం రాత్రే రోగి మృతి చెందాగా ఆపరేషన్ వికటించటం తో రోగి బంధువులకు గురువారం ఉదయం వరకు మృతి చెందిన విషయం చెప్పకుండా దాచారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలువగా గురువారం హాస్పిటల్ ముందు ఆందోళన చేయగా, ఓ ప్రజా ప్రతినిధి ద్వారా 10 లక్షలు అప్పజేప్పి హాస్పిటల్ యాజమాన్యం ఆందోళన విరమిపింప చేసినట్లు తెల్సింది. ఈ హాస్పిటల్ లో తరుచు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా, ఫీజు దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260416-wa0022.jpg" alt="IMG-20260416-WA0022" width="1200" height="900" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/the-value-of-life-is-10-lakhs/article-1064"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260416-wa0022.jpg" alt=""></a><br /><p>ప్రాణం విలువ 10 లక్షలు... హాస్పిటల్ యాజమాన్యం పై ఆగ్రహం...</p>
<p> </p>
<p>బీర్పూర్ మండలం లోని కందనకుంట గ్రామానికి చెందిన బద్ది చిన్నక్క (42) అనే మహిళ జగిత్యాల లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో గర్భ సంచి ఆపరేషన్ కోసం నిన్న అడ్మిట్ కాగా, నిన్న సాయంత్రం అ హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ చేయగా బుధవారం రాత్రే రోగి మృతి చెందాగా ఆపరేషన్ వికటించటం తో రోగి బంధువులకు గురువారం ఉదయం వరకు మృతి చెందిన విషయం చెప్పకుండా దాచారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలువగా గురువారం హాస్పిటల్ ముందు ఆందోళన చేయగా, ఓ ప్రజా ప్రతినిధి ద్వారా 10 లక్షలు అప్పజేప్పి హాస్పిటల్ యాజమాన్యం ఆందోళన విరమిపింప చేసినట్లు తెల్సింది. ఈ హాస్పిటల్ లో తరుచు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా, ఫీజు దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260416-wa0022.jpg" alt="IMG-20260416-WA0022" width="1600" height="900"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/the-value-of-life-is-10-lakhs/article-1064</link>
                <guid>https://www.churakalu.com/regional/the-value-of-life-is-10-lakhs/article-1064</guid>
                <pubDate>Thu, 16 Apr 2026 13:17:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260416-wa0022.jpg"                         length="132220"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గంజాయు రవాణా చేస్తున్న నిండుతుడు అరెస్ట్ </title>
                                    <description><![CDATA[<p>గంజాయి రవాణా చేస్తున్న నిందితుడు అరెస్ట్</p>
<p>270 గ్రాముల గంజాయి స్వాధీనం.. పాత కేసులు వెలుగులోకి</p>
<p>జగిత్యాల: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలు, ఎస్డీపీఓ డి. రఘు చందర్ సూచనల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.<br />పోలీసుల సమాచారం మేరకు ఏప్రిల్ 10 సాయంత్రం గొల్లపల్లి రోడ్డులోని విద్యానగర్ బైపాస్ వద్ద టౌన్ ఎస్ఐ ఎన్. సధాకర్ సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని వద్ద 270 గ్రాముల ప్రభుత్వ నిషేధిత గంజాయి లభించింది.<br />నిందితుడు గౌస్ ఖాన్ (32), మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్‌కు చెందినవాడిగా గుర్తించారు. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్ఐ ఎం. సుప్రియ నిందితుడిని రిమాండ్‌కు పంపించారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/a-man-who-was-transporting-ganja-was-arrested/article-1059"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260411-wa0197.jpg" alt=""></a><br /><p>గంజాయి రవాణా చేస్తున్న నిందితుడు అరెస్ట్</p>
<p>270 గ్రాముల గంజాయి స్వాధీనం.. పాత కేసులు వెలుగులోకి</p>
<p>జగిత్యాల: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలు, ఎస్డీపీఓ డి. రఘు చందర్ సూచనల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.<br />పోలీసుల సమాచారం మేరకు ఏప్రిల్ 10 సాయంత్రం గొల్లపల్లి రోడ్డులోని విద్యానగర్ బైపాస్ వద్ద టౌన్ ఎస్ఐ ఎన్. సధాకర్ సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని వద్ద 270 గ్రాముల ప్రభుత్వ నిషేధిత గంజాయి లభించింది.<br />నిందితుడు గౌస్ ఖాన్ (32), మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్‌కు చెందినవాడిగా గుర్తించారు. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్ఐ ఎం. సుప్రియ నిందితుడిని రిమాండ్‌కు పంపించారు.<br />నిందితుడిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయం, వినియోగాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ఇన్స్పెక్టర్ పి. కరుణాకర్ హెచ్చరించారు.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260411-wa0197.jpg" alt="IMG-20260411-WA0197" width="718" height="467"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/a-man-who-was-transporting-ganja-was-arrested/article-1059</link>
                <guid>https://www.churakalu.com/regional/a-man-who-was-transporting-ganja-was-arrested/article-1059</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 21:05:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260411-wa0197.jpg"                         length="67073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగిత్యాల లో 20 న కెసిఆర్ బహిరంగ సభ </title>
                                    <description><![CDATA[<p>జగిత్యాలలో 20న కేసీఆర్ బహిరంగ సభ</p>
<p>మోతే రోడ్డులో ఏర్పాట్లు… లక్షమంది హాజరు లక్ష్యం</p>
<p>జగిత్యాల</p>
<p>  </p>
<p><img src="https://www.churakalu.com/media/2026-04/img-20260411-wa0046.jpg" alt="IMG-20260411-WA0046" width="1200" height="900" />K. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులో ఈ సభ జరగనుంది.</p>
<p>ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. సభ ఏర్పాట్లలో భాగంగా జీవన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో కలిసి వివిధ ప్రదేశాలను పరిశీలించారు.</p>
<p>స్థలాల పరిశీలన</p>
<p>జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ కాలేజీ గ్రౌండ్, మోతే రోడ్, ఇతర కాలేజీ ప్రాంగణాలను నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు , కోరుట్ల ఎమ్మెల్యే K. సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ L. రమణ , లోక్ బాపు రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు.పాల్గొన్నారు</p>
<p>లక్షమంది హాజరు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/kcrs-public-meeting-on-20th-of-jagityala/article-1058"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260411-wa0046.jpg" alt=""></a><br /><p>జగిత్యాలలో 20న కేసీఆర్ బహిరంగ సభ</p>
<p>మోతే రోడ్డులో ఏర్పాట్లు… లక్షమంది హాజరు లక్ష్యం</p>
<p>జగిత్యాల</p>
<p> </p>
<p><img src="https://www.churakalu.com/media/2026-04/img-20260411-wa0046.jpg" alt="IMG-20260411-WA0046" width="1600" height="900"></img>K. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులో ఈ సభ జరగనుంది.</p>
<p>ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. సభ ఏర్పాట్లలో భాగంగా జీవన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో కలిసి వివిధ ప్రదేశాలను పరిశీలించారు.</p>
<p>స్థలాల పరిశీలన</p>
<p>జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ కాలేజీ గ్రౌండ్, మోతే రోడ్, ఇతర కాలేజీ ప్రాంగణాలను నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు , కోరుట్ల ఎమ్మెల్యే K. సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ L. రమణ , లోక్ బాపు రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు.పాల్గొన్నారు</p>
<p>లక్షమంది హాజరు లక్ష్యం</p>
<p>బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ఈ నెల 20న మోతే రోడ్డులో జరిగే కేసీఆర్ సభకు భారీగా జనసమీకరణ జరుగుతుందని తెలిపారు. సుమారు లక్షమంది హాజరు కావాలని లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు కేసీఆర్ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.</p>
<p>జీవన్ రెడ్డి వ్యాఖ్యలు</p>
<p>మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తన శేష జీవితంలో కేసీఆర్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ రావాలని, రేవంత్ రెడ్డి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/kcrs-public-meeting-on-20th-of-jagityala/article-1058</link>
                <guid>https://www.churakalu.com/regional/kcrs-public-meeting-on-20th-of-jagityala/article-1058</guid>
                <pubDate>Sat, 11 Apr 2026 11:38:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260411-wa0046.jpg"                         length="303827"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే ను కలిసిన రూరల్ తహసీల్దార్ హకిమ్ </title>
                                    <description><![CDATA[<p>జగిత్యాల రూరల్ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన హకీమ్  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260410-wa0145.jpg" alt="IMG-20260410-WA0145" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/rural-tehsildar-hakim-who-met-the-mla/article-1057"><img src="https://www.churakalu.com/media/400/2026-04/img-20260410-wa0142.jpg" alt=""></a><br /><p>జగిత్యాల రూరల్ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన హకీమ్  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.<img src="https://www.churakalu.com/media/2026-04/img-20260410-wa0145.jpg" alt="IMG-20260410-WA0145" width="3072" height="4096"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/rural-tehsildar-hakim-who-met-the-mla/article-1057</link>
                <guid>https://www.churakalu.com/regional/rural-tehsildar-hakim-who-met-the-mla/article-1057</guid>
                <pubDate>Fri, 10 Apr 2026 19:08:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-04/img-20260410-wa0142.jpg"                         length="137865"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి </title>
                                    <description><![CDATA[<p>జాతీయ మెగా లోక్ ఆదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి.</p>
<p>జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి.</p>
<p>చురకలు ప్రతినిధి, జగిత్యాల,  మార్చి 24 : ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ ఆదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి కోరారు. మంగళవారం జిల్లా కోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టి కేసులు ఇతర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని భావించే వారు సంబంధిత పోలీస్ అధికారులను, న్యాయవాదులు, కోర్టులో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.churakalu.com/regional/district-chief-justice-ratna-padmavathy-should-take-advantage-of-national/article-1053"><img src="https://www.churakalu.com/media/400/2026-03/img-20260324-wa0112.jpg" alt=""></a><br /><p>జాతీయ మెగా లోక్ ఆదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి.</p>
<p>జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి.</p>
<p>చురకలు ప్రతినిధి, జగిత్యాల,  మార్చి 24 : ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ ఆదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి కోరారు. మంగళవారం జిల్లా కోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టి కేసులు ఇతర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని భావించే వారు సంబంధిత పోలీస్ అధికారులను, న్యాయవాదులు, కోర్టులో సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు నారాయణ, వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, కోర్టు అధికారులు పాల్గొన్నారు.<img src="https://www.churakalu.com/media/2026-03/img-20260324-wa0112.jpg" alt="IMG-20260324-WA0112" width="1600" height="720"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Regional</category>
                                    

                <link>https://www.churakalu.com/regional/district-chief-justice-ratna-padmavathy-should-take-advantage-of-national/article-1053</link>
                <guid>https://www.churakalu.com/regional/district-chief-justice-ratna-padmavathy-should-take-advantage-of-national/article-1053</guid>
                <pubDate>Tue, 24 Mar 2026 20:34:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.churakalu.com/media/2026-03/img-20260324-wa0112.jpg"                         length="96447"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohammad Imran]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        