రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన మీర్ కాజీం అలీ.

రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన మీర్ కాజీం అలీ.

రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన మీర్ ఖాజీం అలీ.

జగిత్యాల: 

 తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్  తారిఖ్ అన్సారీ శనివారం జగిత్యాల జిల్లాలో పర్యటించగా, డా. విఆర్కే ఫార్మసీ కాలేజీని అయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనను డా. విఆర్కే ఫార్మసీ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, మైనార్టీ రైట్స్ ఫోరం అధ్యక్షుడు, జగిత్యాల సెంట్రల్ ముస్లిం కమిటీ మాజీ అధ్యక్షుడు  మీర్ ఖాజీం అలీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్  తారిఖ్ అన్సారీ డా. విఆర్కే కాలేజీ పునఃప్రారంభం కావడం పట్ల  షాదాన్ ఎడ్యుకేషన్ సొసైటీ హైదరాబాద్ చైర్మన్ డా. మహమ్మద్ షా ఆలం రసూల్ ఖాన్ కు శుభాకాంక్షలు తెలిపారు.IMG-20241109-WA0000

Tags:

Related Posts