Mohammad Imran
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... ఆక్రీడేషన్ కార్డుల పై హైకోర్టు లో విచారణ, ఏప్రిల్ వరకు కార్డుల రినివల్
Published On
By Mohammad Imran
హైకోర్టులో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై విచారణ – 30 ఏప్రిల్ 2026 వరకు గడువు పొడిగింపు జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన జీఓ నంబర్ 252, జీఓ 103 సవరణలపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TUWJF) దాఖలు చేసిన...
Read... స్కూల్ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి
Published On
By Mohammad Imran
స్కూల్ బస్సును ఢీకొని వ్యక్తి మృతి.జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామోజీపేటలో స్కూల్ బస్సును ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు... రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్పై వెళ్తున్న కొల్లూరి మధు అనే వ్యక్తి రోడ్డుపై ఆగి ఉన్న స్కూల్...
Read... బెట్టింగ్ అప్ కు మరో వ్యక్తి బలి
Published On
By Mohammad Imran
బెట్టింగ్ అప్ కు మరో వ్యక్తి బలి జగిత్యాల జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ లో బెట్టింగ్ ఆప్ కు మరో వ్యక్తి బలి.... జగిత్యాల జిల్లా లో బలవుతున్న బెట్టింగ్ ఆప్ బాధితులు... బెట్టింగ్ ఆప్ లో 25 లక్షలు...
Read... ప్లాస్టిక్ నిషేధానికి న్యాయవాది పోరాటం
Published On
By Mohammad Imran
*ప్లాస్టిక్ నిషేధానికి న్యాయవాది పోరాటం* జగిత్యాల, ఫిబ్రవరి, 25 సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకంపై పూర్తిగా నిషేధం విధించాలని జగిత్యాలకు చెందిన న్యాయవాది నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఉద్యమం చేస్తున్నారు.మధుసూదన్ రెడ్డికి 2025 మే లో క్యాన్సర్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యుంది....
డీఎస్పీ మహేష్ కు అభినందించిన ఎస్పీ
Published On
By Mohammad Imran
ముంబై మారథాన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డీఎస్పీ మహేష్ను అభినందించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPSముంబై మారథాన్–2026లో నారాయణపేట జిల్లా నుండి డిసిఆర్బి డీఎస్పీ మహేష్ పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. టాటా ముంబై మారథాన్ (42.197 కిలోమీటర్లు)...
Read... అరవింద్ సమక్షంలో బిజెపి లో కొండ లక్ష్మన్
Published On
By Mohammad Imran
జగిత్యాల్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కె ఎల్ గ్రూప్ చైర్మన్ కొండా లక్ష్మణ్ హైదరాబాదులోని ఎంపీ అరవింద్ నివాసంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి సమక్షంలో భారతీయ...
Read... జీవన్ రెడ్డి పై ఉన్నా ప్రేమ బిజెపి కార్యకర్తల పై లేదా
Published On
By Mohammad Imran
జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..? ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి. ఎంపీపై జగిత్యాల బిజెపి సీనియర్ నేతల ధ్వజం. జగిత్యాల, జనవరి 24: 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్...
Read... యువ ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ ల ఆదర్శ వివాహం
Published On
By Mohammad Imran
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎలాంటి ఆడంబరం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్న అధికారులు చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డిని వివాహం చేసుకున్న...
Read... బోధన్ కేసులో సస్పెండ్ ఆయినా ఉద్యోగులను తిరిగి విధుల్లో తీస్కోండి ముజేహిద్ హుస్సేన్
Published On
By Mohammad Imran
బోధన్ కేసులో సస్పెండ్ అయిన ఉద్యోగులను తిరిగి విధులలో తీసుకోండి టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ చురకలు విలేఖరికరీంనగర్, జనవరి, 20 రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బోధన్ వాణిజ్య పన్నులకొన్ని...
Read... రోడ్డు ప్రమాదం లో ఇద్దరి మృతి
Published On
By Mohammad Imran
రోడ్డుప్రమాదం ఇద్దరి మృతి చురకలు విలేఖరి జగిత్యాల, జనవరి, 17 హైదరాబాద్లో చదువుకుంటున్న నవనీత్, సాయి, సృజన్సంక్రాంతి సెలవుల కోసం జగిత్యాలకు వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఫ్రెండ్స్తో కలిసి రూరల్ మండలం పోరండ్ల వద్ద పార్టీ చేసుకుని...
Read... హోమ్ మెడ్ పేరుతో కస్టమర్లకు గుల్ల
Published On
By Mohammad Imran
జగిత్యాల పట్టణంలో హోమ్ మేడ్ పేరుతో కస్టమర్లను గుల్ల చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన నవీన్ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రాజు స్వీట్స్కి వెళ్లి, ఇంట్లో తయారు చేసిన తొక్కు అని నమ్మి ఒక కిలో రూ.180కి...
Read... 99 టివి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Published On
By Mohammad Imran
99టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో 2026 నూతన సంవత్సర 99 టీవీ క్యాలెండర్ ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రజల గొంతుకగా...
Read... About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.
