Category
National

రాజకీయంగా దిగజారిన సోను, సతీష్, మావోయూస్ట్ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్

రాజకీయంగా దిగజారిన ద్రోహులు సోను, సతీష్ లకు మా పార్టీ పంథాను తప్పు పట్టే హక్కు లేదు   మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ చురకలు ప్రతినిధిహైదరాబాద్, నవంబర్, 10   మావొయిస్ట్ పార్టీ దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథానే కొనసాగిస్తుందనితమ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడిగా,...
National 
Read More...

సోను, సతీష్, వారి అనుచరులు విప్లవ ద్రోహులు, మావొయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్

సోను, సతీష్ వారి అనుచరులు విప్లవ ద్రోహులు, పార్టీ విచ్చిన్నులు  మావోయూస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ చురకలు ప్రత్యేక ప్రతినిధి విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్చిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువుకు లొంగిపోయిన సోను, సతీష్ లకు, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నామాని, సోను, సతీష్ ముఠాను పార్టీ...
National 
Read More...

సికాస కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ లొంగుబాటు?

సికాసాకార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ లొంగుబాటు? హైదరాబాద్, అక్టోబర్, 16 తీవ్రమైన అనారోగ్య కారణాలతో సికాస కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్ లొంగుబాటు!తీవ్ర ఆనారోగ్యంతో సి . కా . స.కార్యదర్శి గా పని చేసిన బండి ప్రకాష్ @ ప్రభాత్ లొంగిపోయాడు. పోలీసులు అధికారకంగా ధ్రువీకరించాల్సి ఉంది...
National 
Read More...

మావొయిస్ట్ పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యడు లొంగుబాటు?

మావోయిస్టు పార్టీ మరో  కేంద్ర కమిటీ సభ్యుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన తక్కలపల్లి వాసుదేవరావు, అలియాస్ రూపేష్, ఆలియాస్  ఆశన్న    తన టీమ్ తో సహా రేపు లొంగిపోనున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాలతో సహా దండకరణ్యం స్పెషల్ జోనల్ కమిటీ    సభ్యులు రాజమన్, రనిత, ఉత్తర బస్తర్, మాడ్
National 
Read More...

మావొయిస్ట్ పార్టీ చరిత్రలో కలవర పడ్డ రోజు

*మావోయిస్టు పార్టీ చరిత్రలో కలవరపడ్డ రోజు .!   -సిద్ధాంతం వదిలేసిన మల్లోజుల వేణగోపాల్ రావు,-మరో సీసీ మెంబర్ రామ్ధర్,ఆశన్న సహా 60 మంది -ఆయుధాలను పట్టుకొని పోలీసులు వద్దకు  -మహా సీఎం ఎదుట నేడో రేపో    సరండర్ ప్రకటన -దక్షణాది రాష్ట్రాలలో ప్రకంపనలు రేపుతున్న వార్త  చురకలు,ఛీఫ్ రిపోర్టర్:హైదరాబాద్ ————————————————— మావోయిస్టు పార్టీ కేంద్ర...
National 
Read More...

మావొయిస్ట్ పార్టీ చరిత్రలో సంచలనం

*మావోయిస్టు పార్టీ చరిత్రలో సంచలనం..*   *ఆయుధాలు వదిలేసిన మల్లోజుల వేణగోపాల్ రావు* మావోయిస్టు పార్టీ చరిత్రలో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. సీపీఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు  అలియాస్ అభయ్  అలియాస్ సోను  ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలి లో ఆయుధాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లోంగిపోయినట్లుగా సమాచారం. ఆయనతో పాటు మరో...
National 
Read More...

పార్టీని విడిన మళ్ళొజుల

పార్టీ ను విడిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (సోను)  చురకలు ప్రత్యేక ప్రతి నిధి మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఒక లేఖలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు, దశాబ్దాలుగా సాయుధ పోరాటంతో ఉన్న అనుబంధాన్ని ముగించారు. ఆయన తన సహచరులను "మిమ్మల్ని మీరు రక్షించుకోండి, అర్థరహిత...
National 
Read More...

ఆయుధ విసర్జనకు మేం రెడీ, మల్లొజలకు మద్దతు బేటాలియాన్ కమండర్ ల వెల్లడి

ఆయుధ విసర్జనకు మేం రెడీ.!-మల్లోజుల కు మద్దతు -బస్తర్ 5,10 బెటాలియన్ కమాండర్ల వెల్లడి.-2011 నుంచి నష్టాలను ఎదుర్కొంటున్నాం -సాయుధ పోరుకు మైదాన ప్రాంతంలో సపోర్ట్ నిల్ -సుఖదేవ్,నిఖిల్,ప్రవక్తలు స్పష్టం  చురకలు ,తెలంగాణ చీఫ్ రిపోర్టర్:  కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పార్టీ కిచెందిన బెటాలియన్ కమాండర్లు ఆయుధ విసర్జనకు మేం...
National 
Read More...

గన్ డౌన్ చేసిన మావో సిద్ధాంతకర్త మళ్ళొజుల, మరో సిసి మెంబర్ ?

గన్ డౌన్ చేసిన మావో సిద్ధాంత కర్త.!మల్లోజుల వెంట మరో సీసీ మెంబర్ ఆశన్న నక్సలైటు చరిత్రలో పెద్ద కుదుపు.!మల్లోజుల వేణు రేపు ఏమీ చేస్తారు.!! చురకలు ప్రత్యేక ప్రతి నిధి-రెండేళ్ల కిందట తలపెట్టిన ఆపరేషన్ కాగర్ తో అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న మావోయిస్టు పార్టీ కొత్త చిక్కుల్లో...
National 
Read More...

ఇద్దరు మావో స్థంబాల కాల్చివేత

ఇద్దరు మావో స్థాంబాల కాల్చివేత  ఆ ఇద్దరిది పూర్వ కరీంనగర్ జిల్లా  ఒక్కొక్కరిపై రెండేసి కోట్ల రివార్డ్  ఒకరు టీచర్,మరొకరు టీచర్ కొడుకు  కొన్ని గంటల ముందే సోనుపై లేఖ రాశారు  —మావోయిస్టు పార్టీ ఇద్దరు టాప్ నేతలను సోమవారం ఛత్తీస్ఘడ్ పోలీస్ బలగాలు కాల్చి చంపారు.ఆపార్టీ ముఖ్య నేతలు కడరీ సత్యనారాయణ రెడ్డి అలియాస్...
National 
Read More...

ఇద్దరు మావో స్థంబాల కాల్చివేత

ఇద్దరు మావో స్థాంబాల కాల్చివేత  ఆ ఇద్దరిది పూర్వ కరీంనగర్ జిల్లా  ఒక్కొక్కరిపై రెండేసి కోట్ల రివార్డ్  ఒకరు టీచర్,మరొకరు టీచర్ కొడుకు  కొన్ని గంటల ముందే సోనుపై లేఖ రాశారు  —మావోయిస్టు పార్టీ ఇద్దరు టాప్ నేతలను సోమవారం ఛత్తీస్ఘడ్ పోలీస్ బలగాలు కాల్చి చంపారు.ఆపార్టీ ముఖ్య నేతలు కడరీ సత్యనారాయణ రెడ్డి అలియాస్...
National 
Read More...

అబుజమాడ్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి

అబుజ్మాడ్   నారాయణ్ పూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ ఘటన లో ఇద్దరు మావొయిస్ట్ కేంద్రకమిటీ సభ్యులు మరణించారు.కడారి సత్యనారాయణ రెడ్డి @కోసా.రామచంద్ర రెడ్డి @వికల్ప్
National 
Read More...