Category
National

చత్తిస్ గడ్ లో భారీ ఎన్కౌంటర్ మావోయిస్ట్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్: పలువురు మావోయిస్టులు మృతి రాయ్‌పూర్, జూన్ 05: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. జిల్లాలో విస్తరించిన నేషనల్ పార్క్‌లో కాల్పులు కొనసాగుతోన్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల...
National 
Read More...

మావో నేత నంబల్లా హత్యను ఖండిస్తూ 10 న దేశవ్యాప్త బంద్ జూన్11నుండి3అఘస్టు వరకు నిరసనలు అధికారప్రతినిధి అభయ్ పిలుపు

మావో నేత నంబల్లా హత్యను ఖండిస్తూ 10 న దేశవ్యాప్త బంద్జూన్11నుండి3అఘస్టు వరకు నిరసనలుఅధికారప్రతినిధి అభయ్ పిలుపుహైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి చురకలు ప్రతి నిధిహైదరాబాద్, మే, 31 అమర్ రహే కామ్రేడ్ బసవరాజ్ (నంబాల కేశవరావు), భారత విప్లవ ఉద్యమ నాయకుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి,...
National  Telangana 
Read More...

ఎన్ కౌంటర్ లో మావో అగ్రనాయకుడు కేశవ్ రావు మృతి

ఎన్ కౌంటర్ లో కేశవ్ రావు మృతి చురకలు ప్రతి నిధిహైదరాబాద్, మే, 21 మావోయిస్ట్ అగ్ర నాయకుడు నంబాల కేశవ్ రావు అలియాస్ బస్వరాజు  భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)కి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.  నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా పరిగణించబడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని జియన్నపేట గ్రామానికి చెందిన కేశవరావు, వరంగల్‌లోని 
National 
Read More...

శాంతి చర్చలకు సిద్ధమే మావొయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ

శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధమే!   మోదీ ప్రభుత్వం ఇందుకు సుముఖమా, కాదా, స్పష్టం చేయాలి! ఆపరేషన్ కగార్ ను ఆపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగాప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రండి! సీపీఐ మావొయిస్ట్ పార్టీ చురకలు ప్రతి నిధిహైదరాబాద్, మే, 14 భారతదేశవాసులకు, ప్రజాస్వామికవాదులకు,...
National 
Read More...

శాంతి చర్చలకు సిద్ధమే మావొయిస్ట్ పార్టీ

కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరుపండి సీపీఐ మావోయిస్ట్ అధికార ప్రతినిధి అభయ్ చురకలు ప్రతి నిధి 'మధ్యభారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని, భారత ప్రభుత్వం- సీపీఐ (మావోయిస్టు) బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని ' అనే అంశంపై మార్చి 24న హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ...
National 
Read More...

ఆంధ్ర ఐపిఎస్ సస్పెండ్

ఐపీఎస్ అధికారి సస్పెన్షన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ఒకరిని సస్పెండ్ చేసింది. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కుమార్ పై వచ్చిన ఆరోపణలు, అభియోగాలపై విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం...
National 
Read More...

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌- 31 మంది మావోయిస్టులు మృతి -

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌- 31 మంది మావోయిస్టులు మృతి - బీజపూర్,    ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మరో భారీ ఎన్​కౌంటర్​లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలోనే ఇద్దురు సైనికులు ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్​టీఎఫ్‌, కోబ్రా ఉన్నట్లు...
National 
Read More...

నక్సలైట్ల అంతు చూసిన నిరంజన్ రెడ్డి.. ఉమ్మడి జిల్లాలోనే నెంబర్ వన్ టార్గెట్. ధైర్యసహసాలకు కానిస్టేబుల్ నుండి పెట్టింది పేరు. 1994లో ముఖ్యమంత్రి సేవా పథకం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఐపిఎంకు ఎంపిక.

నక్సలైట్ల అంతు చూసిన నిరంజన్ రెడ్డి..  ఉమ్మడి జిల్లాలోనే నెంబర్ వన్ టార్గెట్. ధైర్యసహసాలకు కానిస్టేబుల్ నుండి పెట్టింది పేరు. 1994లో ముఖ్యమంత్రి సేవా పథకం.    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఐపిఎంకు ఎంపిక. చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 25 : నక్సలైట్ల అణిచివేత కార్యక్రమంలో తొలి నాళ్ళ నుండి ముందు వరసలో ఉన్న సర్కిల్...
National 
Read More...

ఐపిఎం పథకాలకు తెలంగాణ పోలీసుల ఎంపిక. రాష్ట్రం నుండి ఎంపికైన 12 మంది పోలీసులు.

ఐపిఎం పథకాలకు తెలంగాణ పోలీసుల ఎంపిక. రాష్ట్రం నుండి ఎంపికైన 12 మంది పోలీసులు. చురకలు ప్రతినిధి, హైదరాబాద్, జనవరి 25: కేంద్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అందించిన సేవలను గుర్తిస్తూ ప్రతి ఏడాది అందించే ఇండియన్ పోలీస్ మెడల్కు తెలంగాణ రాష్ట్రం నుండి 12 మంది ఎంపికయ్యారు. ఇన్స్పెక్టర్ జనరల్ కార్తీకేయ, ఎస్పీ అన్నాల...
National 
Read More...

మెట్ పల్లి సీఐకి ఇండియన్ పోలీస్ మెడల్ 2025వ సంవత్సరానికి సీఐ నిరంజన్ రెడ్డి ఎంపిక

మెట్ పల్లి సీఐకి ఇండియన్ పోలీస్ మెడల్   మెడల్ అందుకోనున్న సీఐ నిరంజన్ రెడ్డి చురకలు విలేకరి, మెట్ పల్లి, జనవరి 25 : పోలీస్ శాఖలో అందించిన సేవలకు గాను కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఇండియన్ పోలీస్ మెడల్కు జగిత్యాల జిల్లా మెట్ పల్లి  సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఎంపికయ్యారు. 2025 వ...
National 
Read More...

మావొయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ క్షేమం గానే ఉన్నారు, మావోయిస్టు ప్రతి నిధి సమత

చురకలు ప్రత్యేక ప్రతి నిధి  తెలంగాణ, జనవరి 25 తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ క్షేమంగానే ఉన్నాడని, పార్టీ పేరిట విడుదల అయిన లేఖలు బలగాలు విడుదల చేసి అయోమయం గురి చేసే ప్రయత్నం చేశాయని మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిది సమత వెల్లడించారు. ఈ మేరకు మీడియాకు...
National 
Read More...

బీజపూర్ భారీ ఎంకౌంటర్ లో మావోయుస్టుల మృతి

సౌత్ బస్తర్ ఎన్‌కౌంటర్* *🟥జిల్లా - బీజాపూర్ (ఛత్తీస్‌గఢ్)* *🟦తేదీ 17/01/2025* *🟥 నవీకరణ @17:00 pm* *🔶 పమెడ్-బాసగూడ-ఉసూర్ ప్రాంతంలోని సౌత్ బస్తర్ డివిజన్ PLGA బెటాలియన్ నం. 01 మరియు CRC (సెంట్రల్ రీజినల్ కమిటీ) కంపెనీతో నిర్ణయాత్మక ఎన్‌కౌంటర్ జరిగింది. * *🔶 ఎన్‌కౌంటర్ సమయంలో, నక్సల్ కమాండర్ హిద్మా, బార్సే...
National 
Read More...