Category
National

బీజపూర్ ఎన్కౌంటర్ లో 14 మంది మావోయిస్ట్లు మృతి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది నక్సల్స్ చనిపోయారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం 5 గంటలకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులపై పోలీసులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది....
National 
Read More...

పవర్ స్టార్ వాగ్దానానికి ఐదేళ్లు

పవర్ స్టార్ వాగ్దానానికి ఐదేళ్లు*తమ్ముడు మాట ఇచ్చావు మూట ఎప్పుడో  !?*కొండగట్టు అంజన్న ఎదురు చూస్తున్నారు..* ₹11 లక్షల విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్..*మరిచిపోయారా ? ఎవరితోనైనా ఇప్పటికే పంపించారా??          చురకలు, ప్రత్యేక     ప్రతినిధిసినిమారంగంలో అభినవ కర్ణుడిగా పేరొందిన పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న కు ఇచ్చిన హామీ...
National 
Read More...

అన్నా.... ఈ అనాధ కుటుంబన్ని ఆడుకోండి

అన్న..ఈ అనాద కుటుంబాన్ని ఆదుకోవాలి -పవన్ కళ్యాణ్ కు మృతుని బంధువుల వినతి  జగిత్యాల ప్రతినిధి కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సుల తో ఏపీ ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ వీరాభి మని కుటుంబాన్ని పట్టిన విషాదం మరచి పోయారు.అప్పట్లో జనసేన అధినేతగా ధర్మపూరి పర్యటన సందర్భంగా ముక్కట్రావు పేటకు చెందిన కూస రాజ్...
National 
Read More...

ఏ యం సి కమిటీకి చెందిన 11 మంది మావోల లొంగుబాటు..!

ఎంఎంసీ కమిటీకి చెందిన 11 మంది మావోల లొంగుబాటు.! -ఇటీవల అనంత్ లొంగిపోయారు  -పార్టీ కి చెందిన ఆయుధాలతో పోలీస్ స్టేషన్కు  రాయపూర్ ప్రతినిధి: -ఛత్తీస్‌గఢ్ మరియు మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు వెలువడుతున్నాయి. పదకొండు మంది నక్సలైట్లు హింస మార్గాన్ని వదిలి లొంగిపోయారు. వారు మధ్యప్రదేశ్ పోలీసులకు లొంగిపోయారు. ముఖ్యమంత్రి ముందు అధికారికంగా...
National 
Read More...

హిడ్మా , టేక్ శంకర్ల ఎన్కౌంటర్ల కుట్ర పూరిత వార్తలు నమ్మొద్దు, వికల్ప్

హిడ్మా,టెక్ శంకర్ల ఎన్కౌంటర్ల కుట్రపూరిత వార్తలు నమ్మొద్దు..మావో డీకే ప్రతినిధి వికల్ప్  చురకలు ప్రత్యేక ప్రతినిధి  -తమ పార్టీ నాయకులు హిడ్మా,టెక్ శంకర్ లను ద్రోహులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అరెస్ట్     చేసి చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్కౌంటర్ లో చంపివేశారని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్...
National 
Read More...

ఆ ప్రమాదం తో ఎల్పిజీ కి సంబంధం లేదు

ఆ ప్రమాదంతో ఎల్పీజీకి సంబంధం లేదు- ఇండియా ఆయిల్ చీఫ్ జనరల్ మేనేజర్ వెట్రిసెల్వకుమార్           చిత్తూరు, డిసెంబర్ 1, 2025: తిరుపతి జిల్లా వేలంపాడు గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదంతో ఎల్పీజీకి ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ వీ వెట్రిసెల్వకుమార్ తెలిపారు.
National 
Read More...

జిల్లాకు చెందిన ఇద్దరు మావొయిస్ట్ నాయకుల లొంగుబాటు

జిల్లా కు చెందిన మావొయిస్ట్ నాయకుల లొంగుబాటు జగిత్యాల ప్రతినిధి ఎం ఎం సి జోన్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ జనవరి 1 న లొంగిపోతామని మీడియాకు లేఖ విడుదల చేసిన మరునాడే తన తో పాటు మరో పది మంది మావోయిస్టులతో మహారాష్ట్ర లోని గోండియాలో గడ్చిరోలి జోన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్...
National 
Read More...

సోను దాదా నిర్ణయానికి మా మద్దతు మరో ఏడాది గడువు ఇవ్వండి మావొయిస్ట్ నేత అనంత్

సోనుదాదా నిర్ణయానికి మా మద్దతు మరో ఏడాది గడువు ఇవ్వండి   మావొయిస్ట్ నేత అనంత్ సాయుధ పోరాట విరమణ గూర్చి ఫిబ్రవరి 15,2026 వరకు తమకు అనుకూల పరిస్థితి కల్పించాలని కోరుతూ మావొయిస్ట్  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చట్టిసఘడ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరు తో వచ్చిన ప్రకటన యధావిధిగా పాఠకులకు అందిస్తున్నాం. (సాయుధ...
National 
Read More...

మారేడుపల్లి ఎన్కౌంటర్ భూటకం పట్టుకొని కాల్చి చంపారు అభయ్

మారెడుపల్లి ఎన్కౌంటర్ భూటకం, పట్టుకొని కాల్చి చంపారు మావొయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతి నిధి అభయ్ మారేడుపల్లి ఎన్కౌంటర్పై మావొయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతి నిధి అభయ్ పేరుతొ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన యాదవిధిగా పాఠాకులకు అందిస్తున్నాం. కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా...
National 
Read More...

దేవ్జీకి షాక్ ఇచ్చిన హిడ్మా మృతి..!

దేవ్జీకి షాక్ ఇచ్చిన హిడ్మా మృతి.! -ఇండియాలో వణుకు పుట్టించిన సింగిల్ నేమ్ .-మావోయిస్ట్ పార్టీలో ఎస్సీ ఎస్టీ సారథ్యానికి దెబ్బ  చురకలు ప్రత్యేక ప్రతినిధి -మల్లోజుల పోతే పోని,వాసుదేవరావు వెళ్లి పోతే నష్టంలేదు..ప్రసాదరావు లొంగిపోతాడని ప్రచారం పాతదే..ఇంకా కొంత మంది నాయకులు కూడా పోతారు.ఐనా సరే రష్యాలో చర్మకారుడు స్టాలిన్ తో విప్లవం...
National 
Read More...

ఎన్కౌంటర్ లో మరణించింది హిడ్మానే నా....

హిడ్మా ఎన్ కౌంటర్....! చురకలు ప్రతినిధి, మారేడుమిల్లి:    మోస్ట్ మావోయిస్ట్ లీడర్, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హడ్మా పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు పార్టీ నక్సల్స్, పోలీసుల మధ్య మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలోని టైగర్ క్యాంప్...
National 
Read More...

రాజకీయంగా దిగజారిన సోను, సతీష్, మావోయూస్ట్ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్

రాజకీయంగా దిగజారిన ద్రోహులు సోను, సతీష్ లకు మా పార్టీ పంథాను తప్పు పట్టే హక్కు లేదు   మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ చురకలు ప్రతినిధిహైదరాబాద్, నవంబర్, 10   మావొయిస్ట్ పార్టీ దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథానే కొనసాగిస్తుందనితమ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడిగా,...
National 
Read More...