Collector

సిద్దిపేట ఆర్డీఓ ముందే బాధితులు పై హత్య యత్నం

ఆర్డీఓ ముందే బాధితులపై హత్యాప్రయత్నం! • విచారణలోనే గొంతు నులిమి, పురుషాంగాలపై దాడి చేసిన ప్రత్యర్థులు • ప్రేక్షక పాత్ర పోషించిన సిద్దిపేట డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్  • వృద్ధుడైన తండ్రి, కొడుకుపై విచక్షణారహితంగా దాడి • సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు సిద్దిపేట, మే 16:న్యాయం జరగాల్సిన చోటే...
Regional 
Read More...

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

వీణవంకలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం   =యువత క్రీడల్లో రాణించాలి - ఎస్ఐ ఆవుల తిరుపతి చురకలు విలేఖరి ​వీణవంక  మే 15:కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో వేసవి కాలం సందర్భంగా యువత కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.శివాజీ యూత్ క్లబ్,8వ వార్డు సభ్యులు భోగం అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
Regional 
Read More...

మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం

మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం.. కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదం.. ఆసుపత్రుల నిర్వహణపై మంత్రి ఆగ్రహం.. కరీంనగర్:  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదంలో మంత్రితో పాటు గన్ మెన్లు ఆసుపత్రి లిఫ్టులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా...
Regional 
Read More...

మైనార్టీలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలి, ఎమ్మెల్యే ను కల్సిన మైనార్టీ నాయకులు

మైనార్టీలకు నామీనేటెడ్ పోస్ట్లు కేటాయుంచాలి  జగిత్యాల,   జగిత్యాల ముస్లిం సమాజం మరియు అన్ని రాజకీయ పార్టీలు, జగిత్యాల యువత తరపున జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.*జగిత్యాల ముస్లిం సమాజం నుండి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ - స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు కమిషన్ సభ్యుడు /...
Regional 
Read More...

బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ

బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ  -భగీరథ్ ను కేసు నుంచి తప్పించేందుకు కుట్రలు -ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులైనా అరెస్టు చేయరా... -మంత్రుల కొడుకులకు ఒకన్యాయం ఇతరులకు ఒక న్యాయమా...   -వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలి -హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే    వొడితెల సతీష్ కుమార్ చురకలు ప్రతినిధి కరీంనగర్...
Regional 
Read More...

గ్రీవెన్స్ డే సందర్భంగా ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల  ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  పలు ఫిర్యాదులను పరిశీలించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి...
Regional 
Read More...

జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి

జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి  జగిత్యాల డీస్పీ గా, ప్రస్తుతం మంత్రి అడలూరి లక్ష్మణ్ కుమార్ పెషి లో ఓ ఎస్ డి గా బాధ్యతలు నిర్వహిస్తున్న పురుషోత్తం రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ గా పనిచేస్తున్న రఘు చందర్ జగిత్యాల సబ్ డివిజన్ 20 ఏళ్ల చరిత్ర లో అత్యధిక కాలం...
Regional 
Read More...

ప్రాణం విలువ.... 10 లక్షలు.... హాస్పిటల్ యాజమాన్యం పై అగ్రహం...

ప్రాణం విలువ 10 లక్షలు... హాస్పిటల్ యాజమాన్యం పై ఆగ్రహం...    బీర్పూర్ మండలం లోని కందనకుంట గ్రామానికి చెందిన బద్ది చిన్నక్క (42) అనే మహిళ జగిత్యాల లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో గర్భ సంచి ఆపరేషన్ కోసం నిన్న అడ్మిట్ కాగా, నిన్న సాయంత్రం అ హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ చేయగా బుధవారం...
Regional 
Read More...

గంజాయు రవాణా చేస్తున్న నిండుతుడు అరెస్ట్

గంజాయి రవాణా చేస్తున్న నిందితుడు అరెస్ట్ 270 గ్రాముల గంజాయి స్వాధీనం.. పాత కేసులు వెలుగులోకి జగిత్యాల: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలు, ఎస్డీపీఓ డి. రఘు చందర్ సూచనల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.పోలీసుల...
Regional 
Read More...

జగిత్యాల లో 20 న కెసిఆర్ బహిరంగ సభ

జగిత్యాలలో 20న కేసీఆర్ బహిరంగ సభ మోతే రోడ్డులో ఏర్పాట్లు… లక్షమంది హాజరు లక్ష్యం జగిత్యాల    K. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డులో ఈ సభ జరగనుంది. ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్...
Regional 
Read More...

ఎమ్మెల్యే ను కలిసిన రూరల్ తహసీల్దార్ హకిమ్

జగిత్యాల రూరల్ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన హకీమ్  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
Regional 
Read More...

జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జాతీయ మెగా లోక్ ఆదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి. చురకలు ప్రతినిధి, జగిత్యాల,  మార్చి 24 : ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ ఆదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి కోరారు. మంగళవారం జిల్లా కోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన...
Regional 
Read More...