Collector
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సన్నబియ్యం పంపిణి చారిత్రాత్మక నిర్ణయం
Published On
By Mohammad Imran
సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం చురుకలు ప్రతినిధి మెట్ పల్లి ఏప్రిల్ 27: రాష్ట్ర ప్రభుత్వం పేదలకుసన్న బియ్యం పంపిణీ చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఆదివారం పట్టణంలో ని అతియా బేగం కుటుంబ సభ్యులతో వారి ఇంట్లో వారితో కలిసి వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్. మెట్ పల్లి
Read More... నూతన కార్యవర్గం ఎన్నిక
Published On
By Mohammad Imran
నూతన కార్యవర్గం ఎన్నిక. చురకలు విలేకరి, జగిత్యాల, ఏప్రిల్ 25 : జగిత్యాల జిల్లా తుర్కకాశ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి సంఘ సమావేశంలో జిల్లా అధ్యక్షునిగా షేక్ ఇమామ్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ అలీలను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు షేక్...
Read More... సమస్యవస్తే పరిష్కారం దిశగా ఆలోచించాలి ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Mohammad Imran
*సమస్య వస్తే పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప మానసిక వేదనకు గురి కాకూడదు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్ *- - - పోలీస్ సిబ్బంది,అదికారులకు వ్యక్తిగత, మానసిక, శాఖపరమైన సమస్య వుంటే నాకు తెలియజేయండి* *- - మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలపై పోలీసులకు అవగాహన శిబిరం.* వృత్తిపరంగా అత్యధిక ఒత్తిడి ఎదుర్కొనే రంగాలలో ఒకటి...
Read More... మాదకద్రవ్యాలా నివారణలో యువత భాగస్వాములు కావాలి ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Mohammad Imran
*మాదకద్రవ్యాల నివారణలో యువత భాగస్వాములు కావాలి* *ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని జీవితంలో ముందుకు సాగాలి* *జిల్లా ఎస్పీ అశోక్ కుమార్* జగిత్యాల ప్రతినిధి : మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని హింస, అనారోగ్యం, నైతిక విలువల పతనం వంటి అనేక దుష్ప్రభావాల వైపు నడిపిస్తోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం...
Read More... ప్రెస్ క్లబ్ కార్యావర్గానికి ఘన సన్మానం
Published On
By Mohammad Imran
ప్రెస్ క్లబ్ కార్యవర్గ నికి ఘన సన్మానం చురకలు ప్రతినిధిమెట్ పల్లి, ఏప్రిల్ 24 : ఇటీవల ఎన్నికైన టీయూడబ్ల్యూజేఐజేయు ప్రింట్ మీడియా కార్యవర్గ సభ్యులను మెట్ పల్లి ముస్లిం పురం యూత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు మెట్ పల్లి ముస్లిం పుర యూత్ అధ్యక్షులు ... నూతన అధ్యక్షులు బూరం సంజీవ్,...
Read More... వరకట్న దాహనికి మరో యువతి బలి
Published On
By Mohammad Imran
వరకట్న దాహానికి మరో యువతి బలి కొడిమ్యాలలో బుగ్గారం అమ్మాయి దారుణ హత్య..? పోలీసుల అదుపులో హంతకులు...? చురకలు విలేఖరి జగిత్యాల,ఏప్రిల్, 23 జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కొమ్ము జమున అనే యువతి కొడిమ్యాలలో వరకట్న దాహానికి బలైంది. గత ఏడాది క్రితం కొమ్ము జమున (అలియాస్ దుబ్బాక జమున) ను...
Read More... ఆరోగ్యావంతమైన జీవితానికి కృషి
Published On
By Mohammad Imran
ఆరోగ్యవంతమైన జీవితానికి కృషి జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 23 (ఆంధ్రప్రభ): చిన్నారుల ఆరోగ్యవంతమైన జీవితానికి కృషి చేస్తామని ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్ ఆస్కరి బేగం అన్నారు. బుధవారం పోషన్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వాణినగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు,బాలింతల సమక్షంలోగ్రాడ్యుయేషన్ డే, సిబిఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లులకు పిల్లల అభివృద్ధి గురించి వివరించి...
Read More... మెట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులుగా బురం సంజీవ్, అజీమ్
Published On
By Mohammad Imran
అధ్యక్ష కార్యదర్శులుగా బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ చురుకలు ప్రతినిధిమెట్ పల్లి , ఏప్రిల్ 20 : మెట్ పల్లి: టీయూడబ్ల్యూజేఐజేయు ప్రింట్ మీడియా ఎన్నికలు ఆదివారం మెట్టుపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు ఎన్నికల కార్యనిర్వహణ అధికారులు గా ముత్యాల రమేష్ ,ఆదిల్ పాషా, అప్రోజ్ లు ఎన్నికలు నిర్వహించారు కాగా అధ్యక్షులుగా...
Read More... ఈత సరదా విషాదంగా మారకూడదు. చిన్నచిన్న నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీయవచ్చు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
Published On
By Mohammad Imran
ఈత సరదా విషాదంగా మారకూడదు. చిన్నచిన్న నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీయవచ్చు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 19 : వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు ఈతకు...
Read More... పేకాట స్థావారం పై సిసిఎస్ పోలీసుల దాడి
Published On
By Mohammad Imran
పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి. చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 17: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో గురువారం సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 5గురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.21,120, 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు....
Read More... విద్యార్థులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
Published On
By Mohammad Imran
గురుకుల విద్యార్థులను పారమర్శించిన మెట్ పల్లి కాంగ్రెస్ నాయకులు చురుకలు ప్రతినిధిమెట్ పల్లి , ఏప్రిల్ 16:కోరుట్ల : బుధవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులను పారమర్శించిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురైన విద్యార్ధులను వేసవిలో
Read More... ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పర్షిలించిన జిల్లా కలెక్టర్
Published On
By Mohammad Imran
ఐకెపి ధాన్యం సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చురుకలు ప్రతినిధిమెట్ పల్లి : ఏప్రిల్ 16: మెట్ పల్లి మండలం ఆత్మనగర్ ఐకెపి సెంటర్ లో ధాన్యం నిల్వలు మ్యాచర్ బాక్స్ గన్ని బ్యాక్స్ కొరత రైతులను మరియు అధికారులకు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్
Read More...