Category
NRI
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రియాద్ లో ఉచిత హృదయ వైద్య శిబిరం
Published On
By Mohammad Imran
రియాద్లో ఉచిత హృదయ వైద్య శిబిరం: మానవతా సేవకు రియాద్ ఇండియన్ అసోసియేషన్ నూతన దిశ రియాద్: ప్రశంసనీయమైన మానవతా కార్యక్రమంగా, రియాద్ ఇండియన్ అసోసియేషన్ మెడికల్ వరల్డ్ క్లినిక్ సహకారంతో మే 8న రియాద్లోని అల్ తావూన్ ప్రాంతంలో ఉచిత హృదయ సంబంధ వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఉదయం 9:00 గంటల నుండి...
Read More... సౌదీలో గొర్రల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు
Published On
By Mohammad Imran
సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు రక్షించి ఇండియాకు తీసుకురావాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇన్చార్జి డా. జి. చిన్నారెడ్డి రియాద్, సౌదీ అరేబియా రాజధాని రియాద్కు సుమారు 950 కి.మీ దూరంలోని ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న...
Read More... సౌదీ అరేబియాలో చారిత్రాత్మక మినీ మహానాడు,- పసుపు మయమైన దమ్మమ్
Published On
By Mohammad Imran
*సౌదీ అరేబియాలో చారిత్రాత్మక 'మినీ మహానాడు' – పసుపు మయమైన తూర్పు ప్రాంతం (దమ్మమ్) !* 2026 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా – తూర్పు ప్రాంత “ *మినీ మహానాడు* ” కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ కోనేరు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్ కందిబెడల,...
Read More... ఎన్నారై అడ్వయుజారి కమిటీ నియామకo
Published On
By Mohammad Imran
ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం ◉ సంవత్సరం లోగా ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి. ◉ గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం. ◉ కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు... గల్ఫ్ కార్మికుల...
Read More... రియాద్ లో భారత గణతంత్ర వేడుకల్లో మంద భీమ్ రెడ్డి
Published On
By Mohammad Imran
రియాద్ లో భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మంద భీంరెడ్డి జగిత్యాల సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం నేత మంద భీంరెడ్డి పాల్గొన్నారు. అంబాసిడర్ డా. సుహెల్ ఖాన్ ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని...
Read More... 
