Category
NRI
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... గల్ఫ్ జనసేన యు. ఏ ఇ, అండ జగిత్యాల కార్మికునికి సహాయం
Published On
By Mohammad Imran
గల్ఫ్ జన సేన యూఏఈ అండ.. జగిత్యాల కార్మికుడికి సహాయం చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఆగస్టు 21 : దుబాయ్ లో ఏజెంట్ మోసానికి గురైన జగిత్యాల జిల్లాకు చెందిన కుంచెపు ఎల్లయ్యకు గల్ఫ్ జన సేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీమ్ సహాయం అందించింది. ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న...
Read More... జెద్దాలో ఘనంగా స్వాత్రంత్ర వేడుకలు
Published On
By Mohammad Imran
కాన్సులేట్ జనరల్ లో ఘనంగా స్వాత్రంత్ర వేడుకలు జెద్దా, ఆగస్టు, 17 జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్, తమ ప్రాంగణంలో 15 ఆగస్టు 2026న భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలో భారతీయ సమాజానికి చెందిన సుమారు 600 మంది సభ్యులు, కాన్సులేట్ అధికారులు, సిబ్బంది మరియు భారతదేశ మిత్రులు ఉత్సాహంగా...
Read More... మాల్టాలో రోడ్డు ప్రమాదం... జగిత్యాల యువకుడు మృతి
Published On
By Mohammad Imran
మాల్టాలో రోడ్డు ప్రమాదం... జగిత్యాల వాసి మృతి. చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఆగస్టు 11: యూరప్ లోని మాల్టాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన జావీద్ అబ్దుల్లా(27) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు పావోలా ప్రాంతంలో నివసిస్తునట్లు తెలిసింది. ఈ ప్రమాదం ఖోర్మి పట్టణంలోని త్రిక్ తల్-హండాక్ వద్ద...
Read More... దుబాయ్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జిల్లా వాసులు మృతి
Published On
By Mohammad Imran
దుబాయ్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జిల్లా వాసులు మృతి జగిత్యాల , జూన్, 09 దుబాయిలో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వీరిలో ముగ్గురు తెలంగాణ ప్రవాసీయులు ఉండగా అందులో జగిత్యాల జిల్లా వాసులు ఉన్నారు.దుబాయిలో అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ రహదారిపై సోమవారం జరిగిన...
Read More... రియాద్ లో ఉచిత హృదయ వైద్య శిబిరం
Published On
By Mohammad Imran
రియాద్లో ఉచిత హృదయ వైద్య శిబిరం: మానవతా సేవకు రియాద్ ఇండియన్ అసోసియేషన్ నూతన దిశ రియాద్: ప్రశంసనీయమైన మానవతా కార్యక్రమంగా, రియాద్ ఇండియన్ అసోసియేషన్ మెడికల్ వరల్డ్ క్లినిక్ సహకారంతో మే 8న రియాద్లోని అల్ తావూన్ ప్రాంతంలో ఉచిత హృదయ సంబంధ వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఉదయం 9:00 గంటల నుండి...
Read More... సౌదీలో గొర్రల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు
Published On
By Mohammad Imran
సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు రక్షించి ఇండియాకు తీసుకురావాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇన్చార్జి డా. జి. చిన్నారెడ్డి రియాద్, సౌదీ అరేబియా రాజధాని రియాద్కు సుమారు 950 కి.మీ దూరంలోని ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న...
Read More... సౌదీ అరేబియాలో చారిత్రాత్మక మినీ మహానాడు,- పసుపు మయమైన దమ్మమ్
Published On
By Mohammad Imran
*సౌదీ అరేబియాలో చారిత్రాత్మక 'మినీ మహానాడు' – పసుపు మయమైన తూర్పు ప్రాంతం (దమ్మమ్) !* 2026 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా – తూర్పు ప్రాంత “ *మినీ మహానాడు* ” కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ కోనేరు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్ కందిబెడల,...
Read More... ఎన్నారై అడ్వయుజారి కమిటీ నియామకo
Published On
By Mohammad Imran
ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం ◉ సంవత్సరం లోగా ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి. ◉ గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం. ◉ కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు... గల్ఫ్ కార్మికుల...
Read More... రియాద్ లో భారత గణతంత్ర వేడుకల్లో మంద భీమ్ రెడ్డి
Published On
By Mohammad Imran
రియాద్ లో భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మంద భీంరెడ్డి జగిత్యాల సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం నేత మంద భీంరెడ్డి పాల్గొన్నారు. అంబాసిడర్ డా. సుహెల్ ఖాన్ ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని...
Read More... 
