Category
Telangana

జాతీయ వేదిక పై జగిత్యాల వైద్యులకు గర్వకారణం

జాతీయ వేదికపై జగిత్యాల వైద్యులకు గర్వకారణం ఐఎంఏ జగిత్యాల శాఖకు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు (కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్) జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) శాఖకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. వైద్య సేవలు, సామాజిక బాధ్యత, ప్రజారోగ్య పరిరక్షణలో చూపిన అసాధారణ సేవలకు గాను ఐఎంఏ జగిత్యాల శాఖ...
Telangana 
Read More...

జీవో 252 సవరణకు పట్టుబడుతున్న జర్నలిస్ట్ సంఘాలు

*జీవో 252 సవరణకు పట్టుపడుతున్న జర్నలిస్టు సంఘాలు**-ఐక్య కార్యాచరణకు రంగం సిద్దం**-27న రౌండ్ టేబుల్ సమావేశం**-జర్నలిస్టు సంఘాల అత్యవసర భేటీలో కీలక నిర్ణయాలు*  హైదరాబాద్, డిసెంబర్ 24:రాష్ట్ర ప్రభుత్వం మీడియా అక్రెడిటేషన్ రూల్స్ ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 252 పై పలు జర్నలిస్టు సంఘాలు బుధవారం హైదరాబాద్...
Telangana 
Read More...

గాదె ఇన్నయ్య ఆశ్రమాన్ని చుట్టు ముట్టిన ఎన్ ఐ ఏ పోలీసులు

గాదె ఇన్నయ్య ఆశ్రమాన్ని చుట్టుముట్టిన ఎన్ ఐ ఏ పోలీసులు వరంగల్ జిల్లా జఫర్ ఘట్ లోని అయన నడుపుతున్న 'మా ఇల్లు' ఆశ్రమాన్ని చుట్టుముట్టి ఎన్ ఐ ఏ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మరణిస్తున్న సంఘటనలపై ఇన్నయ్య స్పందించారు.దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎన్ ఐ ఏ దర్యాప్తు...
Telangana 
Read More...

లొంగుబాటలో మావోయుస్ట్ లు?

అరేపళ్లి గ్రామము ,మాచారెడ్డి మండలం , ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ,ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన గొల్లపల్లి రవి తో మావోయిస్టు పార్టీలో చాలా కాలం పని చేసి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం, డిజిపి పిలుపు మేరకు లొంగిపోయారు. ఇతనితో పాటు దాదాపు 35 నుంచి 40 మంది  నక్సలైట్లు తెలంగాణ డిజిపి శివధర్...
Telangana 
Read More...

పోలీసుల అదుపులో పి డి ఎస్ యు నాయకుడు

తెలంగాణ పోలీసుల అదుపులో పీడీఎఎస్ యు విద్యార్థి నాయకుడు  ప్రభంజన్...!? హైదరాబాద్   మావోయిస్టు  అర్బన్  కో  ఆర్డినేటర్ అనే కారణంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రభంజన్, మావోయిస్ట్ లకు  షెల్టర్ ఇస్తున్నట్లు పోలీసుల అనుమానం. జన్నారం కు చెందిన ప్రభంజన్ మావోయిస్ట్ లకు షెల్టర్ పేరిట డబ్బుల వసూళ్లు చేస్తున్నట్లు, ఆరోపణలతో అదుపులోకి తీసుకునట్లు తెలుస్తోంది....
Telangana 
Read More...

నిరాయుధంగా ఉన్నా మావొయిస్ట్ల అరెస్ట్ ను ఖందించండి

   మావొయిస్ట్ ల అరెస్ట్ పై మావొయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతి నిధి జగన్ ప్రకటన యాధవిదిగా అందిస్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పత్రిక ప్రకటన ໖: 17-12-2025. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ యు మండలంలోని కకర్ బుడ్డీ, బాజ్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న మావోయిస్టుల...
Telangana 
Read More...

పోలీసుల అదుపులో మావోయస్ట్లు

పోలీసుల అదుపులో మావోయుస్టులు  కామారెడ్డి, డిసెంబర్, 17 కామారెడ్డి జిల్లా ఆరెపల్లి గ్రామం వద్ద మావొయిస్ట్లు ఎర్రగొల్ల రవి డి వి సి యం తో పాటు మరో ఇద్దరు డివిసియం క్యాడార్లను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం.
Telangana 
Read More...

అలయాలకు, ఆపదలో ఉన్నా వారికి' జాక్ పాట్ ' అజయ్

ఆలయాలకు,ఆపదలో ఉన్నవారికి ‘జాక్ పాట్ అజయ్’ -సేవ కార్యక్రమాలతో -తన సొంత ఇంట జరిగిన కార్యక్రమంలో ఊరంతా కొత్త బట్టలు -దైవికి సేవ చేయాలన్నదే ఆశయమంటున్న అజయ్ జగిత్యాల జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన దేవాలయాలు,ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి జాక్ పట్ అజయ్ నేనున్నా అంటూన్నారు.ఇప్పటికీ జిల్లాలోని పలు గ్రామాల్లోని ఆలయాలకు విరాళాలు ఇస్తూ దైవ...
Telangana 
Read More...

మోడీ సర్కార్ లో పెరుగుతున్న కార్పొరేట్ల సంపద, మావోయిస్ట్ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్

మోదీ సర్కార్లో పెరుగుతున్న కార్పోరేట్ల సంపద  వికసిత్ భారత్ పేరుతో కార్పొరేట్ పాలసీలకు వ్యతిరేకంగా పోరాడండి.! -ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొనండి. మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగన్     తెలంగాణ మావొయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో వచ్చిన ప్రకటన యాదవిధిగా పాఠకుల కోసం అందిస్తున్నాము    ప్రియమైన ప్రజలారా, కేంద్రంలోని మనువాదుల ప్రభుత్వం...
Telangana 
Read More...

జర్నలిస్ట్ల సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకోండి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోండి గవర్నర్ కు డబ్లూజేఐ వినతి    హైదరాబాద్, డిసెంబర్,04 రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలనుబిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ  గురువారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారి దృష్టికి దృష్టికి  తీసుకెళ్ళింది. యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు...
Telangana 
Read More...

మాజీ మావొయిస్ట్ సిద్ధాన్న హత్య

మాజీ మావోయిస్టు హత్య- సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో ఘటన- సంచలనం సృష్టించిన మర్డర్- సిద్దన్న ప్రస్తుతం బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు  చురకలు విలేఖరి రాజన్న సిరిసల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన మావోయిస్టు మాజీ డిప్యూటీ దళ కమాండర్ బల్లెపు నర్సయ్య...
Telangana 
Read More...

ఎషియాన్ పెయింట్స్ ఎక్స్ పీరియాన్షియల్ స్టోర్లు ప్రారంభం

ఏషియన్ పెయింట్స్ ఎక్స్‌పీరియన్షియల్ స్టోర్లు ప్రారంభం- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో‌ 28 కొత్త స్టోర్లు- పెయింట్ షాప్ నుంచి పూర్తి డెకర్ వరకు- న్యూ కలర్ ఐడియాస్, కలర్ క్యూబ్ స్టోర్‌లు- ఇంటి యజమానులకు పెయింట్స్, టెక్స్చర్స్, వాల్‌పేపర్ల టచ్-అండ్-ఫీల్ స్పేస్‌           కరీంనగర్, నవంబర్ 27, 2025: ఇంటికి అందం            
Telangana 
Read More...