Category
Telangana

ఎన్కౌంటర్ లో నెలకొరిగిన మావొయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి

మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో నేలకొరిగిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ! ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధిగా ఉన్న రవిశోకసంద్రంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులుకుటుంబమంతా ఉద్యమంతోనే గాజర్ల రవిపై 25 లక్షల రివార్డ్.....ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో పోలీసులకు, సీపీఐ (మావోయిస్ట్) పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగిన...
Telangana 
Read More...

మావో నేత నంబల్లా హత్యను ఖండిస్తూ 10 న దేశవ్యాప్త బంద్ జూన్11నుండి3అఘస్టు వరకు నిరసనలు అధికారప్రతినిధి అభయ్ పిలుపు

మావో నేత నంబల్లా హత్యను ఖండిస్తూ 10 న దేశవ్యాప్త బంద్జూన్11నుండి3అఘస్టు వరకు నిరసనలుఅధికారప్రతినిధి అభయ్ పిలుపుహైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి చురకలు ప్రతి నిధిహైదరాబాద్, మే, 31 అమర్ రహే కామ్రేడ్ బసవరాజ్ (నంబాల కేశవరావు), భారత విప్లవ ఉద్యమ నాయకుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి,...
National  Telangana 
Read More...

పి సి సి అడ్వయుజారి కమిటీ సభ్యునిగా జీవన్ రెడ్డి

పి ఐ సి సి అడ్వయుజరి  కమిటీ సభ్యులనిగా జీవన్ రెడ్డి  చురకలు విలేఖరి  జగిత్యాల, మే, 30 పి ఐ సి సి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అడ్వయుజారి కమిటీ సభ్యునిగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ను నియమిస్తూ ఏ ఐ సి సి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్...
Telangana 
Read More...

ఆర్ ఎస్ యు నుండి కేంద్ర కమిటీ కార్యదర్శి గా నంబాల కేశవ్ రావు

మెరుపుదాడుల వ్యూహకర్త నంబాల కేశవరావు ఇకలేరు!ఆర్‌ఎస్‌యూ నుంచి మావోయిస్టు కెప్టెన్‌ దాకా ప్రస్థానం!మే 21న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా, మాధ్ అటవీ ప్రాంతంలో జరిగిన 55 గంటల ఎదురుకాల్పుల్లో కేశవ రావు హతమయ్యారు.         నంబాల కేశవ రావు, అలియాస్ బసవరాజు, భారత మావోయిస్టు పార్టీ (CPI-Maoist) యొక్క కీలక అగ్రనేత మరియు ప్రధాన...
Telangana 
Read More...

ప్రజాజీవితాన్ని ఓ పోరాటంగా భావిస్తా మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రజాజీవితాన్ని ఓ పోరాటంగా భావిస్తా. పార్టీకి విధేయున్ని కాబట్టే 14 సార్లు బిఫామ్ అందుకున్నా. పదేళ్లు అధికారంలో ఉండి జగిత్యాలకు సంజయ్ చేసిందేమిటి. మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 21: నా ప్రజాజీవితాన్ని ఓ పోరాటంగా భావిస్తానని, పార్టీకి విధేయున్ని కాబట్టి 14 సార్లు బిఫామ్ అందుకున్నానని, పదేళ్లు అధికారంలో...
Telangana 
Read More...

ల్యాండ్ మైన్స్ పేలి ముగ్గురు పోలీసుల మృతి

మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మ్యాన్స్ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు మృతి.. చురకలు విలేఖరివరంగల్,,మే 8:మృతుల్లో సందీప్, పవన్ కళ్యాణ్ ఇద్దరు గ్రేహౌండ్స్  కానిస్టేబుల్ మృతి చెందగా, రణధీర్ ఆర్ఎస్ ఐ మృతి చెందినట్లు  ధ్రువీకరించిన గ్రేహౌండ్స్ బలగాలు..మృతి చెందిన ముగ్గురు పోలీసుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి...
Telangana 
Read More...

సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల ప్రత్యేక నిఘా

     సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా వాస్తవాలను తెలుసుకోకుండా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం*   జగిత్యాల డీఎస్పీ రఘు చందర్  చురకలు విలేఖరి జగిత్యాల, ఏప్రిల్, 26  సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,     వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి...
Telangana 
Read More...

రెండోసారి స్టేట్ ర్యాంక్

రెండోసారి స్టేట్ రాంక్  బైపిసిలో ప్రతిభ కనబరిచినరష్ధ ఆఫీఫా చురకలు ప్రతినిదిమెట్ పల్లి , ఏప్రిల్ 24: పట్టణానికి చెందిన రష్ధ ఆఫీఫా పట్టణానికి చెందిన షైక్ సాజిద్ , ఫాతిమా ల కూతురు రాష్ట్రంలో  రెండోసారి స్టేట్ రాంక్  బై పి సి లో  ఇంట్గవర్నమెంటల్ ఇస్ట్ యర్ 440/...
Telangana 
Read More...

గిరిజన ఆస్తిత్వ పోరాటానికి అజరామర గుర్తు ఇంద్రవెల్లి

గిరిజన అస్తిత్వ పోరాటానికి అజరామర గుర్తు ఇంద్రవెల్లి ...........................................................   మరో జలియన్ వాలా బాగ్ కాల్పుల ఘటనకు 44ఏళ్లు  ......................................రామ కిష్టయ్య సంగన భట్ల (సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్టు)...9440595494.............................................................. ఇది ఆర్తనాదం కాదు – ఇది ఆత్మగౌరవ ఆవిర్భావం.ఇది కాల్పుల జ్ఞాపకం కాదు – ఇది చరిత్రను నిలదీసే ప్రశ్నల పరంపర...
Telangana 
Read More...

ప్రశాంతంగా కొనసాగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎస్పీ అశోక్ కుమార్

   *ప్రశాంతంగా కొనసాగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు* *అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  కొండగట్టు చిన్న హనుమాన్  జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ...
Telangana 
Read More...

అవంచానియా ఘటనలకు ఆస్కారం లేకుండా హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు ఎస్పీ అశోక్ కుమార్

   *అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు పటిష్ట భద్రత* నిరంతరం సిబ్బందికి వైర్లెస్  సెట్ ద్వారా సూచనలు చేస్తూ భక్తులకు సులభంగా మాల విరమణ,దర్శనం అయ్యేలా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చొరవ చురకలువిలేఖరి జగిత్యాల హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిన నేప...
Telangana 
Read More...

మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమం.

మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమం. చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 3 : తెలంగాణ యాంటీ నారోటిక్ బ్యూరో డైరెక్టర్ సూచనల మేరకు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకూడురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాంటీ నారోటిక్ బ్యూరో డిఎస్పీ,ఎస్, ఉపేందర్, ఇన్స్...
Telangana 
Read More...