Category
Telangana
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... *నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: డీఎస్పీ రఘు చందర్
Published On
By Mohammad Imran
*నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: డీఎస్పీ రఘు చందర్ ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి* చురకలు విలేఖరిజగిత్యాల, మార్చి, 21 నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జగిత్యాల డిఎస్పి రఘు చందర్ అన్నారు....
Read More... రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Mohammad Imran
రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 21: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశ్యంతో సురక్షిత ప్రయాణం అనే ప్రత్యేక కార్యక్రమని ప్రారంబించినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలు( బ్లాక్...
Read More... ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం
Published On
By Mohammad Imran
ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ గౌష్ ఆలం, చురకలు ప్రతి నిధికరీంనగర్, మార్చి, 20 కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని రూరల్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని బుధవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం సందర్శించారు. డివిజన్ పరిధి అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు...
Read More... విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని మోసం ఇద్దరి అరెస్ట్ రిమాండ్
Published On
By Mohammad Imran
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం. ఇద్దరు వ్యక్తుల ఆరెస్టు... రిమాండ్ కు తరలింపు.. వివరాలు వెల్లడించిన జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్. చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 13 : విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్వేణుగోపాల్ తెలిపారు. గురువారం ఆయన...
Read More... మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
Published On
By Mohammad Imran
మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 10: మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ లో హెడ్ కానిస్టేబుల్ గా...
Read More... సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
Published On
By Mohammad Imran
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ ఇర్ఫాన్. చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 6: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఇర్ఫాన్ గురువారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మహమ్మద్ ఇర్ఫాన్ పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు.
Read More... జర్నలిస్టులకు ఇండ్ల స్థాలాలు కేటాయుంచాలి
Published On
By Mohammad Imran
*జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి* *కొత్త అక్రిడేషన్ లు జారీ చేయాలి* *జిల్లా కలెక్టర్ కు తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకుల వినతి* జగిత్యాల ప్రతినిధి : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, కనీస సమస్యలను పరిష్కరించకుండా ఏండ్ల తరబడి జాప్యం చేస్తున్నాయని తెలంగాణ...
Read More... జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
Published On
By Mohammad Imran
జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి - టిడబ్ల్యూ జెఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చురకలు ప్రతినిధి, హనుమకొండ ఫిబ్రవరి 24 : గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ న్యూస్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జె ఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం తెలంగాణ
Read More... రాజనితి శాస్త్రంలో కొండా గోవర్ధన్ కు డాక్టరెట్
Published On
By Mohammad Imran
*రాజనీతి శాస్త్రంలో కొండ గోవర్ధన్ కు డాక్టరేట్* డాక్టర్ కొండ గోవర్ధన్ ను సత్కరించిన మిత్రులు నిర్మల్ నిర్మల్ నివాసం ఉంటూ ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజనీతి శాస్త్ర లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న "కొండ గోవర్ధన్ " శనివారం నాడు హైదారాబాద్ లో డాక్టరెట్ పట్టా పొందారు. రాజనీతి శాస్త్రంలో ఆయన చేసిన...
Read More... కష్టపడి చదివితేనే విద్యార్థులకు గుర్తింపు హైకోర్ట్ జడ్జి పుల్ల కార్తీక్
Published On
By Mohammad Imran
కష్టపడి చదివితేనే విద్యార్థులకు గుర్తింపు తెలంగాణ హైకోర్టు జస్టిస్ పుల్ల కార్తీక్ చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 22 : కష్టపడి చదివితేనే విద్యార్థులకు గుర్తింపు లభిస్తుందని తెలంగాణ హైకోర్టు జస్టిస్ పుల్ల కార్తీక్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ఆకెఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో క్రీడా, సాంస్కృతిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హజరయ్యారు....
Read More... మావొయిస్ట్ పార్టీ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ లొంగుబాటు
Published On
By Mohammad Imran
*మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ లొంగుబాటు* చురకలు విలేఖరి వరంగల్ *నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీ గొత్తికొయ ఏరియా కమిటీ సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారయణ రెడ్డి ఆలియాస్ కొసా ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా ఆలియాస్ జిన్ని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్...
Read More... టియూడబ్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్
Published On
By Mohammad Imran
టియూడబ్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్... జగిత్యాల తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సీనియర్ రిపోర్టర్ గంగుల రాంగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రాజన్న సిరిసిల్లా జిల్లా వేములావాడలో ఆదివారం టియూడబ్యూజే హెచ్ 143 మహాసభ ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు,యూనియన్...
Read More...