Category
Telangana
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సౌదీ నుంచి హైదరాబాద్ కు కోమా పేషంట్
Published On
By Mohammad Imran
సౌదీ నుంచి హైదరాబాద్ కు కోమా పెషేంట్ ◉ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ప్రత్యేక చొరవ ◉ 'సీఏం ప్రవాసీ ప్రజావాణి' సమన్వయం చురకలు ప్రతినిధి కరీంనగర్ గత ఎనభై రోజులుగా, సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో చికిత్స పొందుతున్న కోమా పెషేంట్ లోకిని క్రిష్ణమూర్తిని హైదరాబాద్ కు తరలించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి....
Read More... కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేందుకే నా పై ఆరోపణలు మంత్రి వివేక్
Published On
By Mohammad Imran
*నిజామాబాద్ మాలల ఐక్యత సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్* జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ని ఓడగొట్టేందుకు నా పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది. నేను నీతి,నిజాయితీ,న్యాయం కోసం పని చేస్తున్న. నేను చెన్నూరు,సిద్దిపేట, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే...
Read More... బిసిలపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంది కపట ప్రేమ
Published On
By Mohammad Imran
*బిసిలపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంది కపట ప్రేమ*. *చెల్లదని తెలిసి జీవో తో కోర్టుకు వెళ్లడం మూర్ఖత్వం*. *బిసి సమాజంను ఓట్ల కోసం పావుగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ.* జగిత్యాల: బిసి ల పట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం వ్యవహారిస్తున్న కపట ప్రేమ హైకోర్టు తీర్పుతో బయటపడిందని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ...
Read More... పార్టీ బలోపేతం కోసం అంకిత భావం తో పని చేయండి
Published On
By Mohammad Imran
*పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పని చేయండి* *కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ ఐ సి సి పరిశీలకుడు* *డా, నరేశ్ కుమార్, టీపీసీసీ ఆర్గనైసర్, అబ్జర్వర్ ,జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గారు.* పార్టీ సంగతన్ సృజన్ అభియాన్లో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పరిశీలకులు డా,...
Read More... మేటాఫండ్ పేరుతొ భారీ క్రిప్టో స్కాం
Published On
By Mohammad Imran
మేటా ఫండ్ పేరుతో భారీ క్రిప్టో స్కాం! జగిత్యాల జిల్లాలో మరోసారి క్రిప్టో పేరుతో మోసం సంచలనం సృష్టించింది..! జగిత్యాల, అక్టోబర్, 09 ‘మెట ఫండ్’ పేరుతో పెట్టుబడులు పెడితే మూడు రెట్లు వస్తాయంటూ మోసగాళ్లు అమాయకులను ఉరితీశారు.ఈసారి సాధారణ ప్రజలు కాదు పోలీస్ ఉన్నతాధికారులు, ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలు కూడా ఈ స్కాంలో...
Read More... పార్టీలో రెండు పంధాల మధ్య జరుతున్న పోరాటం వాస్తవమే సికాస కార్యదర్శి అశోక్
Published On
By Mohammad Imran
పార్టీలో రెండు పంథాల మధ్య జరుగుతున్న పోరాటం వాస్తవమే..సికాస కార్యదర్శి అశోక్ చురకలు ప్రత్యేక ప్రతి నిధి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను (అభయ్) శాంతి ప్రతిపాదనను సికాస సమర్థిస్తున్నదని సింగరేణి కార్మిక సామఖ్య సి కా స కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గత రెండు...
Read More... సి, ఐ, డి విభాగం కు ఐదుగురు ఇన్స్పెక్టర్ల బదిలీ
Published On
By Mohammad Imran
సి, ఐ, డి కు ఐదుగురు ఇన్స్పెక్టర్ల బదిలీ చురకలు ప్రతినిధి హైదరాబాద్, అక్టోబర్, 08 మల్టి జోన్ పరిధిలో పని చేస్తు పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నా ఐదుగురు సి. ఐ లకు రెండేళ్ల పాటు సి, ఐ డి, విభాగం కు డెప్యూటేషన్ పై బదిలీ చేస్తూ మల్టి జోన్ ఐజీ...
Read More... కోవర్ట్ ఆపరేషలో భాగమే కేంద్ర కమిటీ సభ్యుల హత్య, పౌరహక్కుల సంఘం
Published On
By Mohammad Imran
కోవర్ట్ ఆపరేషన్ లో భాగమే కేంద్ర కమిటీ సభ్యుల హత్య.పౌరహక్కుల సంఘం చురకలు ప్రతి నిధిహైదరాబాద్, సెప్టెంబర్, 22 చత్తీస్ ఘడ్ రాష్ట్రం , నారాయణపూర్ జిల్లాలో ని ఆభుజ్ మాడు అడవుల్లో 20 సెప్టెంబర్ నాడు జరిగిందని చెప్పబడుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారని
Read More... తుంగూర్ వాసికి గవర్నర్ నుండి డాక్టరెట్ ప్రధానం
Published On
By Mohammad Imran
తుంగూర్ వాసికి రాష్ట్ర గవర్నర్ నుండి డాక్టరేట్ డిగ్రీ ప్రధానం చురకలు విలేఖరి జగిత్యాల, తుంగూర్ వాస్తవ్యులు అయిన డా. దోసారపు విజయ్కుమార్ కి తెలంగాణ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ లభించింది. ఇటీవల నిర్వహించిన స్నాత్తకోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా స్వీకరించారు....
Read More... రాచకొండ సీపీ ముందు లొంగిపోయిన మావొయిస్ట్ నాయకులు
Published On
By Mohammad Imran
"సిపిఐ (మావోయిస్ట్), సీనియర్ మావోయిస్టు వో (SCMs) తెలంగాణ పోలీస్ ఎదుట లొంగుబాటు." మాల సంజీవ్ లెంగు దాదా. సెక్రటేరియట్ సభ్యుడు DKSZC పెరుగుల పార్వతి బొంతల పార్వతి @ దీనా, రాష్ట్ర కమిటీ సభ్యుడు-DKSZC * 45 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు, గద్దర్ సమకాలికుడు. DKSZC సెక్రటేరియట్ మెంబర్ (SCM)...
Read More... జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలి
Published On
By Mohammad Imran
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. జగిత్యాల జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్య వర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 9న నిర్వహించిన టి యు డబ్ల్యూ జే, ఐ జేయు జిల్లా శాఖ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం సోమవారం...
Read More... రాష్ట్రాన్ని పాలించే హక్కు కాంగ్రెస్ కు లేదు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
Published On
By Mohammad Imran
తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కాంగ్రెస్ లేదు -కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు -కేంద్రం రేవంత్ రెడ్డి రక్షణ కవచంగా నిలిచింది -కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు -డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మల్లాపూర్, జూలై 10 తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్...
Read More...