Category
Telangana

ల్యాండ్ మైన్స్ పేలి ముగ్గురు పోలీసుల మృతి

మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మ్యాన్స్ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు మృతి.. చురకలు విలేఖరివరంగల్,,మే 8:మృతుల్లో సందీప్, పవన్ కళ్యాణ్ ఇద్దరు గ్రేహౌండ్స్  కానిస్టేబుల్ మృతి చెందగా, రణధీర్ ఆర్ఎస్ ఐ మృతి చెందినట్లు  ధ్రువీకరించిన గ్రేహౌండ్స్ బలగాలు..మృతి చెందిన ముగ్గురు పోలీసుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి...
Telangana 
Read More...

సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల ప్రత్యేక నిఘా

     సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా వాస్తవాలను తెలుసుకోకుండా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం*   జగిత్యాల డీఎస్పీ రఘు చందర్  చురకలు విలేఖరి జగిత్యాల, ఏప్రిల్, 26  సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,     వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి...
Telangana 
Read More...

రెండోసారి స్టేట్ ర్యాంక్

రెండోసారి స్టేట్ రాంక్  బైపిసిలో ప్రతిభ కనబరిచినరష్ధ ఆఫీఫా చురకలు ప్రతినిదిమెట్ పల్లి , ఏప్రిల్ 24: పట్టణానికి చెందిన రష్ధ ఆఫీఫా పట్టణానికి చెందిన షైక్ సాజిద్ , ఫాతిమా ల కూతురు రాష్ట్రంలో  రెండోసారి స్టేట్ రాంక్  బై పి సి లో  ఇంట్గవర్నమెంటల్ ఇస్ట్ యర్ 440/...
Telangana 
Read More...

గిరిజన ఆస్తిత్వ పోరాటానికి అజరామర గుర్తు ఇంద్రవెల్లి

గిరిజన అస్తిత్వ పోరాటానికి అజరామర గుర్తు ఇంద్రవెల్లి ...........................................................   మరో జలియన్ వాలా బాగ్ కాల్పుల ఘటనకు 44ఏళ్లు  ......................................రామ కిష్టయ్య సంగన భట్ల (సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్టు)...9440595494.............................................................. ఇది ఆర్తనాదం కాదు – ఇది ఆత్మగౌరవ ఆవిర్భావం.ఇది కాల్పుల జ్ఞాపకం కాదు – ఇది చరిత్రను నిలదీసే ప్రశ్నల పరంపర...
Telangana 
Read More...

ప్రశాంతంగా కొనసాగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎస్పీ అశోక్ కుమార్

   *ప్రశాంతంగా కొనసాగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు* *అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  కొండగట్టు చిన్న హనుమాన్  జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ...
Telangana 
Read More...

అవంచానియా ఘటనలకు ఆస్కారం లేకుండా హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు ఎస్పీ అశోక్ కుమార్

   *అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు పటిష్ట భద్రత* నిరంతరం సిబ్బందికి వైర్లెస్  సెట్ ద్వారా సూచనలు చేస్తూ భక్తులకు సులభంగా మాల విరమణ,దర్శనం అయ్యేలా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చొరవ చురకలువిలేఖరి జగిత్యాల హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిన నేప...
Telangana 
Read More...

మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమం.

మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమం. చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 3 : తెలంగాణ యాంటీ నారోటిక్ బ్యూరో డైరెక్టర్ సూచనల మేరకు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకూడురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాంటీ నారోటిక్ బ్యూరో డిఎస్పీ,ఎస్, ఉపేందర్, ఇన్స్...
Telangana 
Read More...

రాజేశ్వర్ రెడ్డి కు న్యావాదుల అభినందనలు

తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా వాసి గడ్డం రాజేశ్వర్ రెడ్డి ఎన్నిక జగిత్యాల:తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా వాసి గడ్డం రాజేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. గొల్లపల్లి మండలం వేనుగుమట్ల గ్రామానికి చెందిన రాజేశ్వర్ రెడ్డి, హైకోర్టులో సీనియర్ న్యాయవాది అయిన రేసు మహేందర్ రెడ్డి దగ్గర జూనియర్...
Telangana 
Read More...

హైకోర్టు అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు అభినందనలు

హై కోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కు అభినందనలు జగిత్యాల ఇటీవల జరిగిన తెలంగాణ హై కోర్టు అడ్వోకేట్స్ అసోసియేషన్  బార్  ఎన్నికల్లో అధ్యక్షునిగా గెలుపొందిన  జగన్ ను ఉపాధ్యక్షునిగా గెలుపొందిన గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన రాజేశ్వర్  రెడ్డి లను కలసి శుభాకాంక్షలు తెలిపిన అడ్వకేట్ పాదం తిరుపతి ఈ కార్యక్రమంలో హై...
Telangana 
Read More...

గోండు గూడెం లో నేలకొరిగిన "గోల్డ్ మెడల్ 'లా' గుమ్మడి రేణుక"

గోండు గూడెం లో నేలకొరిగిన "గోల్డ్ మెడల్ 'లా' గుమ్మడి రేణుక" దొడ్డి కొమరయ్య ధైర్యం, ఎర్రం సంతోష్ రెడ్డి వారసత్వం మావోయిస్టు పార్టీ పత్రికలకు ఆమె ఎడిటర్ కూడా.!!నేడు కడవెండిలో మావో అగ్రనేత్రికి అంతిమ వీడ్కోలు, చురకలు ప్రత్యేక ప్రతినిధి చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ లో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఖగర్...
Telangana 
Read More...

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం.........................................రామ కిష్టయ్య సంగన భట్ల...    9440595494.............................ఉగాది పర్వ దినం సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి చెందిన లబ్ద ప్రతిష్టులైన పండితులు సన్మానాలు సత్కారాలు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ఏటా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది పర్వదిన వేడుకల...
Telangana 
Read More...

మూడో కన్ను పై మున్సిపాలిటీ కుట్రకోణం

మూడో కన్నుపై మున్సిపాలిటీ కుట్రకోణం. వివాదస్పదంగా మున్సిపల్ తీరు.. చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 24:  నేరాలు ఘోరాలు అరికట్టడానికి పోలీసు యంత్రాంగం ఎంతో శ్రమించి ఏర్పాటు చేసిన మూడో కన్నుపై మున్సిపాలిటీ ఉద్యోగులు కుట్రను పోలీసులు చాకచక్యంగా చేదించారు. ఉద్యోగుల నిర్వాకంపై జగిత్యాల పట్టణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.నేరాల నియంత్రణ కోసం జగిత్యాల...
Telangana 
Read More...