గణనాథులను దర్శించుకున్న విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గణనాథులను దర్శించుకున్న విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

*వినాయక నిమజ్జనం సందర్భంగా మంగళవారం రోజున ధర్మపురి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో కొలువు దీరిన గణనాథులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ IMG-20240917-WA0035*

*ఈ సంధర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు* 

*ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..*

Tags:

Related Posts