పి సి సి అడ్వయుజారి కమిటీ సభ్యునిగా జీవన్ రెడ్డి
By: Mohammad Imran
On
పి ఐ సి సి అడ్వయుజరి కమిటీ సభ్యులనిగా జీవన్ రెడ్డి
చురకలు విలేఖరి
జగిత్యాల, మే, 30
పి ఐ సి సి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అడ్వయుజారి కమిటీ సభ్యునిగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ను నియమిస్తూ ఏ ఐ సి సి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
*22 మందితో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏఐసీసీ..*
ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది, తెలంగాణ పిసిసి లో పలు కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7 గురితో డి లిమిటేషన్ కమిటీ 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6 గురి తో క్రమశిక్షణ చర్యల కమిటీలను నియమిస్తూ ఎఐసిసి ప్రకటన విడుదల చేసింది.
Tags: