పి సి సి అడ్వయుజారి కమిటీ సభ్యునిగా జీవన్ రెడ్డి

పి  సి సి అడ్వయుజారి కమిటీ సభ్యునిగా జీవన్ రెడ్డి

పి ఐ సి సి అడ్వయుజరి  కమిటీ సభ్యులనిగా జీవన్ రెడ్డి 

చురకలు విలేఖరి 

జగిత్యాల, మే, 30

పి ఐ సి సి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అడ్వయుజారి కమిటీ సభ్యునిగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ను నియమిస్తూ ఏ ఐ సి సి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

 

*22 మందితో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏఐసీసీ..* 

 ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది, తెలంగాణ పిసిసి లో పలు కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7 గురితో డి లిమిటేషన్ కమిటీ 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6 గురి తో క్రమశిక్షణ చర్యల కమిటీలను నియమిస్తూ ఎఐసిసి ప్రకటన విడుదల చేసింది.

 

 

Screenshot_20250529_230349_Google

Tags:

LatestNews

యువకుని ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మకమైన పోలీస్‌ సేవా పతకాలు. అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
మావో నేత నంబల్లా హత్యను ఖండిస్తూ 10 న దేశవ్యాప్త బంద్ జూన్11నుండి3అఘస్టు వరకు నిరసనలు అధికారప్రతినిధి అభయ్ పిలుపు
పి సి సి అడ్వయుజారి కమిటీ సభ్యునిగా జీవన్ రెడ్డి
సంక్షేమ ఫలాలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శం మాజీ మంత్రి జీవన్ రెడ్డి
నకిలీ విత్తనాలను అరికట్టెందుకు ప్రత్యేక నిఘా ఎస్పీ అశోక్ కుమార్
పశువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు చెక్ పోస్టుల ఏర్పాటు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.