ల్యాండ్ మైన్స్ పేలి ముగ్గురు పోలీసుల మృతి

ల్యాండ్ మైన్స్ పేలి ముగ్గురు పోలీసుల మృతి

మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మ్యాన్స్FB_IMG_1746718286423 పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు మృతి..

చురకలు విలేఖరి
వరంగల్,,మే 8:
మృతుల్లో సందీప్, పవన్ కళ్యాణ్ ఇద్దరు గ్రేహౌండ్స్  కానిస్టేబుల్ మృతి చెందగా, రణధీర్ ఆర్ఎస్ ఐ మృతి చెందినట్లు  ధ్రువీకరించిన గ్రేహౌండ్స్ బలగాలు..
మృతి చెందిన ముగ్గురు పోలీసుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన పోలీస్ ఉన్నతాధికారులు.
ఏంజీఎం మార్చురికి చేరుకున్న పోలీసుల మృతదేహాలు..

Tags: