ల్యాండ్ మైన్స్ పేలి ముగ్గురు పోలీసుల మృతి
By: Mohammad Imran
On
మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మ్యాన్స్ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు మృతి..
చురకలు విలేఖరి
వరంగల్,,మే 8:
మృతుల్లో సందీప్, పవన్ కళ్యాణ్ ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందగా, రణధీర్ ఆర్ఎస్ ఐ మృతి చెందినట్లు ధ్రువీకరించిన గ్రేహౌండ్స్ బలగాలు..
మృతి చెందిన ముగ్గురు పోలీసుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన పోలీస్ ఉన్నతాధికారులు.
ఏంజీఎం మార్చురికి చేరుకున్న పోలీసుల మృతదేహాలు..
Tags: