కేసీఆర్ రాష్ట్రాన్ని దిగదర్చారు ,,,, కాంగ్రెస్ మరింత దిగదార్జుతుంది యంపీ ధర్మపురి అరవింద్

కేసీఆర్ రాష్ట్రాన్ని దిగదర్చారు   ,,,, కాంగ్రెస్ మరింత దిగదార్జుతుంది యంపీ ధర్మపురి అరవింద్

జగిత్యాల బీజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమం లో ఎంపీ అరవింద్ 

కాంగ్రెస్ సర్కార్ కొత్తగా అభివృద్ది చేపట్టిన దాఖలాలు లేవు.. 

కేసీఆర్ రాష్ట్రాన్ని దిగదర్చారు.. అంతకంటే ఘోరంగా కాంగ్రెస్ సర్కార్ మరింత దిగదర్చుతుంది..

కేటీఆర్ పాదయాత్ర చేస్తారట.. పాదయాత్ర చేస్తే జనం తంతారు..

రాష్ట్రాన్ని దిగదర్చిందే కేటీఆర్.. పదేళ్ల లో నియంత పాలన చూశారు..

తెలంగాణ రాష్ట్రం లో హిందూ రాజ్యా స్థాపన కావాలి.. 

ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా బీజేపి తడాకా చూపిస్తది 

పాదయాత్ర కాదు తెలంగాణ మొత్తం పాకులాడిన ఓట్లు పడవు..

కుల గణన పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి..

ఎలాంటి అవకతవకలు లేకుండా సర్వే జరగాలి. బీజేపి సహకారం ఉంటుంది.. 

సీఎం రేవంత్ రెడ్డిని రైతులు, మహిళలు తిట్టుకుంటున్నారు.. రూ. 500 బోనస్ లు ఏమో కానీ కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతుండ్లు..


బీఆర్ఎస్ కు కుక్క కూడా ఓటు వేయదు.. 

కోరుట్ల మాదిరిగా జగిత్యాల లోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలి.IMG-20241102-WA0001

Tags:

Related Posts

LatestNews

యువకుని ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మకమైన పోలీస్‌ సేవా పతకాలు. అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
మావో నేత నంబల్లా హత్యను ఖండిస్తూ 10 న దేశవ్యాప్త బంద్ జూన్11నుండి3అఘస్టు వరకు నిరసనలు అధికారప్రతినిధి అభయ్ పిలుపు
పి సి సి అడ్వయుజారి కమిటీ సభ్యునిగా జీవన్ రెడ్డి
సంక్షేమ ఫలాలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శం మాజీ మంత్రి జీవన్ రెడ్డి
నకిలీ విత్తనాలను అరికట్టెందుకు ప్రత్యేక నిఘా ఎస్పీ అశోక్ కుమార్
పశువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు చెక్ పోస్టుల ఏర్పాటు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.